అమరావతి/హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఏపి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇసుక, మద్యం పాలసీ, పించన్లు, నిరుద్యోగం, రాజధాని, పోలవరం, ప్రత్యేక హోదా తదితర అంశాలపై ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలే కాకుండా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pPdSDG
కేంద్రమంత్రులను కలుసుకోవడంలో విఫలం..!ఇక ఏం సాధిస్తారని ఏపి సీఎంకు పవన్ సూటి ప్రశ్న..!!
Related Posts:
వరుస క్రమంలో కార్లు నిలిపితే టోల్ ఛార్జ్ ఉండదు..! ఓఆర్ఆర్ లో వినూత్న ప్రయోగం..!!హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్ లో ప్రయాణిస్తున్న వారికి శుభవార్త..! ఔటర్ రింగ్ రోడ్ పై టోల్ ఛార్జీల చెల్లింపు నిరీక్షణకు తెరపడనుంది. రద్దీ ఎక్కువగా… Read More
అభినందన్ విడుదలకు ఇమ్రాన్ నిర్ణయంపై ఆయన భార్య, మాజీ భార్య ఏమన్నారో తెలుసా..?గత కొద్దిరోజులుగా భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పుల్వామా దాడులకు ప్రతీకారంగా భారత వాయుసేన పాక్ గగనతలంలోకి చొచ్చుకువెళ్లి ఉగ్రవాద శిబిరాలపై … Read More
అభినందన్ విడుదలకు ప్రపంచ దేశాల ఒత్తిడే కారణం..యూఎస్, యూఏఈ, సౌదీ దేశాలదే కీ రోల్జెనీవా ఒప్పందం ప్రకారం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను పాకిస్తాన్ విడుదలచేయవలసి ఉన్నా,అభినందన్ ను త్వరగా విడుదల చేయడానికి ప్రస్తుత పరిస్థితుల నేపథ్… Read More
ఏపి డిజిపి పై హైకోర్టులో కేసు : పార్క్ భూమిని ఆక్రమించారు: వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల పిల్...!ఆంధ్రప్రదేశ్ డీజీపీ రామ్ ప్రవేశ్ ఠాకూర్(ఆర్పీ ఠాకూర్) హైదరాబాద్, ప్రశాసన్నగర్లో జీహెచ్ఎంసీకి చెందిన పార్కు భూమిని ఆక్రమించుకుని, దాని ఆసరాగా అ… Read More
రాజకీయాలకు మురళీ మోహన్ గుడ్ బై : ఇక సేవా కార్యక్రమాలపైనే దృష్టి..!టిడిపి నేత..రాజమండ్రి ఎంపి..ముఖ్యమంత్రి చంద్రబాబు కు అత్యంత సన్నిహితుడు అయిన మురళీ మోహన్ క్రియా శీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించ… Read More
0 comments:
Post a Comment