అమరావతి/హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఏపి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇసుక, మద్యం పాలసీ, పించన్లు, నిరుద్యోగం, రాజధాని, పోలవరం, ప్రత్యేక హోదా తదితర అంశాలపై ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలే కాకుండా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pPdSDG
Wednesday, October 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment