కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలు మరియు మధ్యతరగతి ప్రజల కోసం పని చేస్తుందని, కొంతమంది అల్లుళ్ళ కోసం పని చేయడం లేదని నిర్మల సీతారామన్ కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేస్తూ విమర్శించారు. ప్రభుత్వం పై చేస్తున్న విమర్శలు తోసిపుచ్చుతూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jK6hOR
మోడీ సర్కార్ పేదల కోసం , అల్లుళ్ళ కోసం కాదు .. కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన నిర్మలా సీతారామన్
Related Posts:
ఏపీలో కొత్తగా 438 కరోనా కేసులు: జిల్లాలవారీగా కేసులు, కరోనా బారినపడిన వైసీపీ ఎంపీఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 64,236 నమూనాలను పరీక్షించగా.. 438 మందికి కరోనా సోకినట్లు తే… Read More
Bigg Boss Grand Finale:కింగ్ నాగ్తో గ్రాండ్గా ప్రారంభం... కనిపించని దేవీ నాగవల్లి ..! అభిజీత్ వైపే..!హైదరాబాదు: బిగ్బాస్ సీజన్ 4... సెప్టెంబర్ 6వ తేదీన ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. దాదాపు వంద రోజులకు పైగా ఎంతో గ్రాండ్గా నడిచిన ఈ వన్ అండ్ ఓన్లీ మెగా… Read More
కారు పంపిస్తా.. విందుకు రండి: ఏపీ రైతుకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఎందుకో తెలుసా?హైదరాబాద్/అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ రైతుకు ఫోన్ చేశారు. కృష్ణా జిల్లా ఘంటసాలపాలెం గ్ర… Read More
Bigg Boss Telugu Finale:మెహబూబ్ లైఫ్ సెటిల్..గ్లామర్ ఒలకబోసిన దేత్తడి, అరియానాహైదరాబాద్ : బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా ప్రారంభమైంది. కింగ్ నాగార్జున ఎంట్రీతో ప్రారంభమైన షో... ఆ తర్వాత కంటెస్టెంట్ల డ్యాన్స్… Read More
నేడు ఆకాశంలో అద్భుతం... అత్యంత సమీపంకు గురు శని గ్రహాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment