అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 64,236 నమూనాలను పరీక్షించగా.. 438 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,78,723కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్య శాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Kkp0TK
ఏపీలో కొత్తగా 438 కరోనా కేసులు: జిల్లాలవారీగా కేసులు, కరోనా బారినపడిన వైసీపీ ఎంపీ
Related Posts:
ఆ నియోజికవర్గం ఎమ్మెల్యేను మంత్రి చేస్తే మళ్లీ అధికారం రాదు ! ముందే చెప్పాం విన్నారా ? టీడీపీలో చర్చఏపిలో ఎన్నికలు ముగిసాయి. ఫలితాల పైన ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ఇదే సమమయంలో రాజకీయ సెంటిమెంట్లు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఆ… Read More
సాద్వి ప్రగ్యా సింగ్ వ్యాఖ్యలను సుమోటాగా స్వీకరించిన ఈసీ, నోటీసులు జారీ.మాలేగావ్ బాంబు పేలుళ్ల లో విచారణ అధికారి హెమంత్ కార్కరే పై చేసిన బోపాల్ బీజేపి అభ్యర్థి సాద్వి ప్రగ్యా చేసిన వ్యాఖ్యలు ఆమే మెడకు చుట్టుకుంటున్నాయి. ఇప… Read More
నా పనివేళలు అయిపోయాయి: మార్గ మధ్యలోనే రైలును నిలిపేసిన లోకోపైలట్నాగపట్టిణం: సాధారణంగా ఒక రైలును ఎక్కడ నిలుపుతారు... ప్యాసింజర్ రైలు అయితే రైల్వేప్లాట్ఫాం పై నిలుపుతారు. అదే గూడ్సు రైలు అయితే స్టేషన్లోనే పక్కన పట్… Read More
మోగిన స్థానిక నగారా : మూడు విడతల్లో పోలింగ్, ఒక జెడ్పీ, 40 ఎంపీటీసీలకు నో ఓటింగ్ : నాగిరెడ్డిహైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల నగారా మోగింది. 535 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం మూడు… Read More
శశికళ డైరెక్షన్..! టీటీవి యాక్షన్..! పార్టీలో చురుగ్గా పదవుల పందేరం..!!చెన్నై: అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే)ను రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషన్లో రిజిస్టర్ చేసేందుకు రంగం సిద్ధమైంది. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో … Read More
0 comments:
Post a Comment