హైదరాబాద్ : దేశంలో ప్రాంతీయ పార్టీలు అధికారం చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 71 ఏళ్ల నుంచి కాంగ్రెస్, బీజేపీ కుల, మతాల పేరుతో ఓట్లడిగాయని విమర్శించారు. ఎన్నికల ముందు హామీలివ్వడం .. తర్వాత మరచిపోవడం వారికి పరిపాటిగా మారిపోయిందని విమర్శించారు. శనివారం జూబ్లీహిల్స్, యూసఫ్గూడ రోడ్ షో ప్రసంగించారు కేటీఆర్.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I47ukc
కుల, మతాల పేరుతో 70 ఏళ్లు వంచన : జూబ్లీహిల్స్ రోడ్ షోలో కేటీఆర్ ఫైర్
Related Posts:
లాక్డౌన్ లేదంటే భారీ మూల్యమే: 80 జిల్లాల్లో కొత్త కేసుల్లేవు, 10 లక్షల మందిపై నిఘాన్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1684 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెల… Read More
ఆమెకు సడెన్ సర్ప్రైజ్.. పోలీసులు చేసిన ఈ పనికి ఆశ్చర్యం,ఆనందం..రూల్స్ బ్రేక్ చేసేవారి తాట తీయడం.. ఆపదలో ఉన్నామంటే పరిగెత్తుకెళ్లడం... లాక్ డౌన్ వేళ పోలీసుల నిబద్దతకు అద్దం పడుతోంది. మాటలతో వినని వారికి లాఠీలతో బుద… Read More
వివాదంలో జగన్ రైట్ హ్యాండ్...జాతీయమీడియాలో రచ్చ..సీఎం సమర్థతకు సవాల్గా..!విజయవాడ: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి భారత్లో ఇప్పటికే 700కు పైగా మరణించారు. 23వేలకు పైగా కరోనాపాజిటివ్ కేసులు నమో… Read More
కరోనా లాక్డౌన్: జగన్ బాటలో యోగి.. వలస కూలీలకు బిగ్ రిలీఫ్.. ఎక్కడున్నా తీసుకొస్తామంటూ..''పేదరికం కంటే పెద్ద రోగం ఉందా? అయినవాళ్లకంటే పెద్ద అండ ఉందా? కష్టకాలం ఇంటికాడ ఉంటే సారు.. కలిసిమెలసి కలోగంజో తాగేటోళ్లం.. బస్సులొద్దు బండ్లు వద్దు అయ… Read More
ఆదాయం కోసమైనా వైన్ షాపులు తెరవండి ..ఈ మాట అన్నదెవరో తెలుసా !!కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అటు వైన్స్ కూడా బంద్ కొనసాగటంతో మందుబాబులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు . ఇక వారి మాట అలా వుంచితే మద్యం షాపులు లేకపో… Read More
0 comments:
Post a Comment