అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, వైసీపీలు ఓటర్లకు గాలమేసే పనిలో పడ్డాయి. భారీ హామీలతో మేనిఫెస్టోలు విడుదల చేశాయి. వేల కోట్ల రూపాయల వ్యయంతో కూడిన హామీలివ్వడంలో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. మీ భవిష్యత్తుకు నాది భరోసా అంటూ చంద్రబాబు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనంటూ జగన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I67dNn
వేల కోట్ల రూపాయల హామీలిచ్చిన చంద్రబాబు, జగన్ మేనిఫెస్టోల్లో దేన్ని నమ్ముతారు? మీ కామెంట్ చెప్పండి.
Related Posts:
Superstar: హీరో పోస్టర్ల కలకలం, ఏంది స్వామి కథ, ఎవరు వాళ్లు ?, ఇప్పుడే ఎందుకు ?చెన్నై/టీ.నగర్: రాజకీయాల్లోకి వస్తానని కొన్ని ఏళ్ల నుంచి అందరినీ ఊరించిన సూపర్ స్టార్ చివరికి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. నేను రాజకీయాల్లోకి రాను.... ఇం… Read More
హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ .. పోలీసుల అదుపులో 90మంది యువతీయువకులుహైదరాబాద్ శివారులో ఒక రేవ్ పార్టీని భగ్నం చేశారు ఎస్ఓటీ పోలీసులు . నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ లో జరుగుతున్న రేవ్ పార్టీ పై దాడి చేసిన పోలీసులు… Read More
మహారాష్ట్రలో ఒక్కరోజులో అత్యధిక కరోనా కేసులు... ఒకే హాస్టల్లో 44 మందికి పాజిటివ్...మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తూనే ఉంది. గురువారం(మార్చి 11) లాతూర్ పట్టణంలోని ఒకే హాస్టల్లో 44 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. ఆ… Read More
విజయవాడలో 40 వేల ఓట్ల తొలగింపు- పోలింగ్ పూర్తయ్యాక- షాకింగ్ కారణాలువిజయవాడ నగర పాలక సంస్ధకు తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతంపై స్ధానిక అధికారులు, ఎస్ఈసీ ప్రకటించిన ఓట్ల శాతాల్లో మార్పులు ఇప్పుడు అభ్యర్ధుల… Read More
అందరి చూపు అటు వైపే... క్వాడ్ సదస్సులో తొలిసారిగా దేశాధినేతలు... ఆసక్తిగా గమనిస్తోన్న ప్రపంచ దేశాలు...క్వాడ్(క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్) కూటమి సదస్సులో తొలిసారిగా నాలుగు దేశాల అధినేతలు పాల్గొననున్నారు. శుక్రవారం(మార్చి 12) వర్చువల్గా జరిగే ఈ సమా… Read More
0 comments:
Post a Comment