Sunday, February 21, 2021

నాడు వాజ్‌పేయ్‌- నేడు సోనియా-మోడీకి రాజధర్మాన్ని గుర్తు చేసిన ఇద్దరు..

దేశం ఎదుర్కొంటున్న ఓ కీలక సమస్యపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కేంద్రానికి ఓ అరుదైన సూచన చేశారు. అధికారపక్షంపై సహజంగా ఇతరత్రా విమర్శలతో విరుచుకుపడే విపక్ష కాంగ్రెస్‌కు నేతృత్వం వహిస్తున్న సోనియా నేరుగా ప్రధాని మోడీకే చేసిన ఆ సూచన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. గతంలో మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయ్‌ కూడా మరో సందర్భంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kckC6X

Related Posts:

0 comments:

Post a Comment