దేశం ఎదుర్కొంటున్న ఓ కీలక సమస్యపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కేంద్రానికి ఓ అరుదైన సూచన చేశారు. అధికారపక్షంపై సహజంగా ఇతరత్రా విమర్శలతో విరుచుకుపడే విపక్ష కాంగ్రెస్కు నేతృత్వం వహిస్తున్న సోనియా నేరుగా ప్రధాని మోడీకే చేసిన ఆ సూచన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయ్ కూడా మరో సందర్భంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kckC6X
Sunday, February 21, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment