కర్నూలు: కర్నూలు జిల్లా రాజకీయాల్లో మరో సంచలనం. ఊహించినదే అయినప్పటికీ.. నామినేషన్ల పర్వం మొదలైన సమయంలో.. చోటు చేసుకున్న ఈ ఘటన తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. జిల్లా రాజకీయాల్లో కురువృద్ధుడిగా పేరున్న నంద్యాల లోక్ సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్పీవై రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. తనకు గానీ, తన కుటుంబానికి గానీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Oc2I48
Tuesday, March 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment