హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న టీఆర్ఎస్ బాస్ కేసీఆర్.. కలిసొచ్చే పార్టీల అధినేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టే విధంగా గుణాత్మక మార్పు తీసుకొస్తామని చెబుతున్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కోల్కతాలో నిర్వహించిన విపక్షాల ఐక్యత ర్యాలీకి టీఆర్ఎస్ దూరంగా ఉండటం చర్చానీయాంశంగా మారింది. ఈ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2R0gF52
మమతా ర్యాలీకి 'కేసీఆర్' దూరం..! క్లారిటీ ఇచ్చిన 'కవిత'.. మరీ 'పల్లా' చెప్పిందేంటి?
Related Posts:
మస్కట్ లో మనోళ్ల కష్టాలు.. జీతాల్లేవు, తిండి లేదు.. సర్కార్ సాయం కోసం ఎదురుచూపుకరీంనగర్ : ఉన్న ఊరిలో ఉపాధి లేదు. సొంత రాష్ట్రంలో ఉద్యోగం లేదు. జీవన పోరాటంలో.. బతుకు గమనంలో గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి. కట్టుకున్న భార్యను, … Read More
ప్రశ్నార్థకంలో భవితవ్యం! మళ్లీ అజ్ఞాతంలోకి రాములమ్మ!సినిమాల్లోనే కాదు.. తెలంగాణ రాజకీయాల్లోనూ ఒక వెలుగువెలిగిన ఫైర్ బ్రాండ్ విజయశాంతి. కేసీఆర్ తో విబేధాలతో కాంగ్రెస్ గూటికి చేరిన ఆమె కొంతకాలం యాక్టివ్ గ… Read More
కోమటిరెడ్డి సోదరులే నన్ను ఓడించారు..! కాంగ్రెస్ కు భిక్షమయ్య గౌడ్ గుడ్ బైహైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ అనుకున్నదంతా అవుతోంది. కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం మొదలు టీడీపీ ఉనికి లేకుండా… Read More
హరీష్ ఇక సిద్ధిపేటకే పరిమితమా ? ఈ దెబ్బతో పూర్తిగా పక్కన పెట్టినట్టే అని చర్చతెలంగాణ లోకసభ ఎన్నికల్లో మాజీ మంత్రి, సీఎం కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావును పక్కన పెట్టారంటూ వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. టిఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన… Read More
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లు క్లోజ్ ... నేడే చివరి రోజులోక్సభ మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ తుది దశకు చేరింది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఇప… Read More
0 comments:
Post a Comment