యాంకర్ అనసూయ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. యాంకర్గా తనకంటూ ప్రత్యేకతను సంపాదించారు ఆమె. ఇటీవల ఓ పోస్టల్ స్టాంప్పై అనసూయ ఫోటోను ముద్రించారు. దీంతో ఆమె ఉబ్బి తబ్బాయి పోయారు. యాంకర్గా సాధించాల్సిన పేరు, ప్రఖ్యాతలను పొందారు. ఇక వాట్ నెక్ట్స్ అని ఆలోచించారు. ఇంకేముంది జబర్దస్త్ జడ్జీ రోజాను ఫాలో అయిపోతానని సంకేతాలు ఇచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tUFW5a
Friday, February 12, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment