రాజధానిని అమరావతి నుంచి తరలించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ముఖ్యమంత్రి జగన్, మంత్రులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే టీడీపీ, బీజేపీలకు కూడా నోటీసులు జారీ చేసింది. రాజధాని విషయంలో ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా వ్యవహరించిందని రైతులు పిటిషన్లో పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jkJgk9
రాజధాని తరలింపు... హైకోర్టు కీలక నిర్ణయం... సీఎం జగన్,మంత్రివర్గానికి నోటీసులు....
Related Posts:
Rs.500 crores: అంకుల్ మొగుడు, శ్యామ్ రెడ్డి ప్రియుడు, ఆస్తి కోసం సిద్దార్థ్ ?, తిరుపతి, నెల్లూరు !బెంగళూరు/ తిరుపతి/ నెల్లూరు: మాజీ సీఎం మేనల్లుడు, రూ. 500 కోట్లకు ఏకైక వారసుడు సిద్దార్థ్ పక్కా ప్లాన్ తో హత్యకు గురైనాడు. సిద్దార్థ్ తండ్రిని రెండో ప… Read More
కొడాలికి నిమ్మగడ్డ మరో షాక్- కేసు నమోదుకు కృష్ణా ఎస్పీకి ఆదేశాలు- హైకోర్టులో పిటిషన్ వేళఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలకు దిగుతున్న మంత్రులకు ఎన్నికల కమిషన్ చుక్కలు చూపిస్తోంది. … Read More
వైజాగ్ స్టీల్పై గంటా బిగ్ స్కెచ్- రాజీనామా, నాన్ పొలిటికల్ జేఏసీతో వైసీపీకి సవాల్- టార్గెట్ అదేవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయం గత ఎన్నికల తర్వాత నుంచి మౌన వ్రతం చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీని… Read More
రాహుల్ 'డూమ్స్డే మ్యాన్ ఆఫ్ ఇండియా'.. వక్రభాష్యం చెప్తున్నారు... లోక్సభలో ధ్వజమెత్తిన సీతారామన్...లోక్సభలో బడ్జెట్ ప్రతిపాదనలు,ప్రతిపక్షాల విమర్శలపై స్పందించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో ధ్వజమ… Read More
కుంభ సంక్రాంతి అంటే ఏంటి..? ఆచారాలేంటి..? కుంభ సంక్రాంతి సంక్రమణం డ… Read More
0 comments:
Post a Comment