ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రా ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. వాద్రాతో పాటు అతని భార్య కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా వచ్చారు. విదేశీ ఆస్తులను అక్రమంగా కొనుగోలు చేశారనే అభియోగాలు వాద్రా ఎదుర్కొంటున్నాడు. వాద్రాను ఈడీ దాదాపు 40 ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈడీ సంధించే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2StduHW
Thursday, February 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment