హైదరాబాద్ : పటిష్టమైన పాలనా వ్యవస్థను కకావికలం చేయాలంటే మొదట శత్రు దుర్బేద్యం లాంటి కోటలోకి ప్రవేశించాలి. తర్వాత కోటలోని తటస్థ వ్యక్తులను సంప్రదించి రాజుగారి బలహీనతలను తెలుసుకోవాలి. ఆ తర్వాత రాజుగారి కొలువులోని అసంత్రుప్తులను గుర్తించి వారి సహకారం తీసుకుని, అదునుచూసి మెరుపుదాడి చేయాలి. ఇదంతా ఓ ప్రణాళిక ప్రకారం చేస్తే తప్ప ఫలితం కనబడదు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RHHbQY
Wednesday, February 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment