Tuesday, January 26, 2021

మదనపల్లి హత్యాకాండలో ట్విస్ట్ -డాక్టర్లు vs పోలీసులు -నిందితులకు రిమాండ్ -ఆ నిమ్మకాయల వల్లే

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లి జంట హత్యల కేసులో నిందితులు ఎట్టకేలకు జైలుపాలయ్యారు. మదనపల్లి మహిళా కళాశాల వైస్ ప్రిన్సిపల్ పురుషోత్తం నాయుడు, మరో స్కూలులో కరస్పాండెంట్ అయిన ఆయన భార్య పద్మజలు.. ఈనెల 24న తమ ఇంట్లోనే కన్న బిడ్డలు అలేఖ్య(27), సాయిదివ్య(21)ను క్షుద్రపూజల పేరుతో కిరాతకంగా చంపడం తెలిసిందే. ఘటన జరిగి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39jzn3V

Related Posts:

0 comments:

Post a Comment