దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లి జంట హత్యల కేసులో నిందితులు ఎట్టకేలకు జైలుపాలయ్యారు. మదనపల్లి మహిళా కళాశాల వైస్ ప్రిన్సిపల్ పురుషోత్తం నాయుడు, మరో స్కూలులో కరస్పాండెంట్ అయిన ఆయన భార్య పద్మజలు.. ఈనెల 24న తమ ఇంట్లోనే కన్న బిడ్డలు అలేఖ్య(27), సాయిదివ్య(21)ను క్షుద్రపూజల పేరుతో కిరాతకంగా చంపడం తెలిసిందే. ఘటన జరిగి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39jzn3V
మదనపల్లి హత్యాకాండలో ట్విస్ట్ -డాక్టర్లు vs పోలీసులు -నిందితులకు రిమాండ్ -ఆ నిమ్మకాయల వల్లే
Related Posts:
పసితనాన్ని కాటేసిన కర్కషత్వం..! స్వగ్రామం, తల్లి దండ్రుల పేర్లు చెప్పలేకపోతున్న ధర్మపురి బాలికలు..!జగిత్యాల/హైదరాబాద్ : జగిత్యాల వేశ్యా గ్రుహాల్లో పట్టుబడ్డ చిన్నారుల పరిస్థితి కడు దయనీయంగా తయారయింది. చుట్టూ జరుగుతున్న దాని గురించి పూర్తిగా తెలుసుకో… Read More
నన్ను చంపాలని కలలుగంటున్నారు- మోడీభోపాల్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ప్రధాని నరేంద్రమోడీ విమర్శల పదును పెంచారు. మధ్యప్రదేశ్ ఇటార్సీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గ… Read More
మట్టిలో మాణిక్యాలు : జేఈఈ మెయిన్స్లో సత్తా చాటిన తెలంగాణ గురుకుల విద్యార్థులుకృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది. విజయం తప్పక వరిస్తుంది. ఈ మాటలను అక్షరాలా నిజం చేశారు తెలంగాణా రాష్ట్రంల… Read More
లక్కంటే ఈమెదే: నాడు రాజు వద్ద సిబ్బంది ... నేడు అదే రాజ్యానికి 'మహారాణి'బ్యాంకాక్: ఒక దేశానికి ఆయన రాజు... రాజు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. తను పెళ్లి చేసుకోవాలనుకుంటే ప్రపంచదేశాల అందాల భామలు ఆయన ముందు వాలిపోతారు. కానీ మన కథ… Read More
గడ్చిరోలి దాడి: పోలీసులదే తప్పు: యుద్ధానికి ఖాళీ చేతులతో వెళ్లారు?: ఏపీ మాజీ డీజీపీ స్వరణ్ జిత్అమరావతి: అత్యంత వివాదాస్పదునిగా, విధి నిర్వహణలో అంతే కఠినంగా వ్యవహరించిన పోలీసు బాస్ గా పేరు తెచ్చుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ స్వరణ్ జిత్ స… Read More
0 comments:
Post a Comment