అమరావతి : వైసీపీ అధినేత జగన్ తో హీరో నాగార్జున భేటీపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. మంగళవారం లోటస్ పాండ్ లో జగన్ తో నాగార్జున సమావేశమైన సంగతి తెలిసిందే. బుధవారం అమరావతి నుంచి అధికారులతో టెలీకాన్పరెన్స్ నిర్వహించారు చంద్రబాబు. ఈ సందర్భంగా కొందరు హీరోలు నేరస్థులను కలుస్తున్నారని పరోక్షంగా నాగార్జున ఇష్యూను లేవనెత్తారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T22xxj
నేరస్థుడికి సినీ హీరోలు సరెండర్ .. జగన్, నాగార్జున భేటీపై చంద్రబాబు
Related Posts:
భారత్ పాక్ల మధ్య యుద్ధ మేఘాలు: ఒకటై పోరాడతాం..ఒకటై గెలుస్తామన్న ప్రధాని మోడీఢిల్లీ: భారత్ పాక్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. బుధవారం భారత గగనతలంలోకి వచ్చిన పాక్ యుద్ధ విమానాలు భారత్కు చెందిన రెండు యుద్ధ విమానాలను … Read More
భారత పైలెట్ ను వదిలేయండి: లేదంటే..ఆసియా ఖండంలో అనాథలవుతాం: పాక్ మాజీ ప్రధాని మనవరాలువాషింగ్టన్: పాకిస్తాన్ చెరలో ఉన్న మనదేశ వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను సురక్షితంగా స్వదేశానికి తిరిగి రావాలంటూ దేశవ్యాప్తంగా ప్రార్థనలు… Read More
విమాన హైజాక్, గోద్రా అల్లర్ల వీడియో చూపిస్తూ ట్రైనింగ్ .. జైషే మహ్మద్ శిబిరం గురించి వెల్లడించిన ఐబీన్యూఢిల్లీ : ఐఏఎఫ్ ఫైటర్ల దాడితో బాలాకోట్ లోని జైషే మహ్మద్ శిక్షణ శిబిరంలో జరుగుతోన్న ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తోన్నాయి. పాక్ గడ్డపై .. నడిబొడ్డ… Read More
క్షేమంగా తిరిగి రా బిడ్డ .. సర్వమత ప్రార్థనలు చేయడంపై అభినందన్ తండ్రి ధన్యావాదాలున్యూఢిల్లీ : పాక్ సైనికుల కబంధహస్తాల్లో చిక్కిన ఐఏఎఫ్ ఫైలట్ అభినందన్ క్షేమంగా రావాలని యావత్ భారత్ కోరుకుంటోంది. ఆయన ఆరోగ్యంతో తిరిగిరావాలని మనసారా ఆకా… Read More
ఇండో పాక్ ఎఫెక్ట్: కొన్ని విమానాలను దారి మళ్లిస్తున్నామని జెట్ ఎయిర్ వేస్ ప్రకటనఢిల్లీ: భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆ ప్రభావం విమానాయాన రంగంపై పడుతోంది. నిన్న పలు విమానాశ్రాయాలు మూసివేస్తున్నట్లు ఇరు … Read More
0 comments:
Post a Comment