Saturday, January 19, 2019

చేయూత: బులంద్‌షహర్ అల్లర్లలో మృతి చెందిన పోలీస్ అధికారి కుటుంబానికి రూ.70 లక్షలు సహాయం

గతేడాది డిసెంబర్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్ షహర్ అల్లర్లలో మృతిచెందిన పోలీసు అధికారి సుబోద్ కుమార్ సింగ్ కుటుంబానికి పోలీస్ శాఖ రూ. 70 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సుబోద్ కుమార్ కుటుంబానికి అంతకుముందు పరిహారంగా అందజేసిన రూ.50 లక్షలకు ఇది అదనం అని ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. బులంద్ షహర్‌లో గోవు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RP0mg3

0 comments:

Post a Comment