Sunday, June 6, 2021

రూ.300 వందల కోసం చూస్తే.. రూ.1.90 లక్షలు మాయం... సైబర్ కేటుగాళ్ల పనీ ఇదీ..

సైబర్ క్రైం కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఆన్ లైన్ షాపింగ్.. ఇతరత్రా వల్ల కేటుగాళ్లు కొందరినీ బురిడి కొట్టిస్తున్నారు. వాస్తవానికి కార్డ్ నంబర్, ఓటీపీ నంబర్ చెప్పొద్దు అని నెత్తి నోరు మొత్తుకుంటున్నా.. కొందరు అలానే చేస్తున్నారు. దీంతో ఖాతాలో ఉన్న నగదు కాస్త మాయం అవుతుంది. అలా హైదరాబాద్‌కి చెందిన ఓ మహిళ ఖాతా నుంచి కూడా భారీ నగదు కొట్టేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3z87k2v

Related Posts:

0 comments:

Post a Comment