Wednesday, December 9, 2020

నేనే సీఎం క్యాండిడేట్: పార్టీ మార్పుపై జానారెడ్డి, మాణిక్యం ఠాకూర్ చర్చలు

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి, ఆయన కుమారుడు బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దుబ్బాక ఉపఎన్నికలో విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీగా సీట్లను కైవసం చేసుకున్న బీజేపీవైపు కాంగ్రెస్ సీనియర్ నేతలు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలు విజయశాంతి, గూడూరు నారాయణ రెడ్డి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39Uhvxp

Related Posts:

0 comments:

Post a Comment