కేరళ ప్రభుత్వం బర్డ్ ఫ్లూ గా పిలువబడే ఏవియన్ ఇన్ ఫ్లూఎంజాను రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. కొట్టాయం, అలప్పుజ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాక కేరళ ప్రభుత్వం బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ రెండు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. మానవులకు కూడా బర్డ్ ఫ్లూ వైరస్ సంభవించే సామర్థ్యాన్ని పరిగణనలోకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lkjz7J
కేరళలో బర్డ్ ఫ్లూ భయం .. అలెర్ట్ అయిన ప్రభుత్వం .. రాష్ట్ర విపత్తుగా ప్రకటన .. హైఅలెర్ట్
Related Posts:
Rs.500 crores: అంకుల్ మొగుడు, శ్యామ్ రెడ్డి ప్రియుడు, ఆస్తి కోసం సిద్దార్థ్ ?, తిరుపతి, నెల్లూరు !బెంగళూరు/ తిరుపతి/ నెల్లూరు: మాజీ సీఎం మేనల్లుడు, రూ. 500 కోట్లకు ఏకైక వారసుడు సిద్దార్థ్ పక్కా ప్లాన్ తో హత్యకు గురైనాడు. సిద్దార్థ్ తండ్రిని రెండో ప… Read More
ఫేక్ న్యూస్ కట్టడికి బీజేపీ పిల్ -ట్విటర్, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులుటెక్, స్మార్ట్ యుగంలో ప్రతి ఒక్కరికీ చేరువైన సోషల్ మీడియా ద్వారా ఫేక్ వార్తలు, తప్పుడు సమాచారం, విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రలు జరుగుతుండటం తరచూ చర్చన… Read More
మోడీ సర్కార్ పేదల కోసం , అల్లుళ్ళ కోసం కాదు .. కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన నిర్మలా సీతారామన్కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలు మరియు మధ్యతరగతి ప్రజ… Read More
హింసను చూస్తూ ఉండలేను: రాజ్యసభలోనే మమతా బెనర్జీ టీఎంసీ ఎంపీ దినేశ్ త్రివేది రాజీనామా, మోడీపై..న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ అధికార టీఎంసీ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. తాజాగా, ముఖ్యమంత్రి మమతా బె… Read More
IRCTC నుంచి సొంత పేమెంట్ గేట్ వే:టికెట్ బుకింగ్ సులభతరం-రీఫండ్ కూడా త్వరగానే..!మీరు ట్రైయిన్లో దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలనుకుంటున్నారా..? ఆన్లైన్లో టికెట్ బుక్ చేయడం కష్టమవుతోందా..? అలానే మీరు ఇప్పటికే బుక్ చేసిన టికెట్ క్యా… Read More
0 comments:
Post a Comment