గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు నాంపల్లి ప్రత్యేక కోర్టు షాక్ ఇచ్చింది. నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపిన ఓ కేసులో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఏడాది జైలు శిక్ష విధించింది. ఐదేళ్ల క్రితం బీఫ్ ఫెస్టివల్ వివాదంలో రాజాసింగ్ పై కేసు నమోదైంది .ఈ కేసును విచారించిన నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఏడాదిపాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3atMmj9
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు షాకిచ్చిన నాంపల్లి ప్రత్యేక కోర్టు .. ఆ కేసులో ఏడాది జైలు శిక్ష
Related Posts:
30వేల ఫీట్ల ఎత్తులోనే ఇంధనం నింపుకున్న రఫేల్ యుద్ధ విమానాలున్యూఢిల్లీ: భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఇండియా ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) అమ్ములపొదిలో రాఫెల్ యుద్ధ విమానాలు మరికొద్ది గంటల్లో చేరనున్నాయి. … Read More
అయోధ్య భూమి పూజ: టీవీ చానెళ్లపై ఆంక్షలు - ఆ తరహా డిబేట్లు వద్దు - ముందస్తు అనుమతి మస్ట్..ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య పట్టణంలో ఆగస్టు 5న తలపెట్టిన రామ మందిరం భూమి పూజ కార్యక్రమానికి సంబంధించి జిల్లా అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. టీవీ చాన… Read More
చచ్చిపోతున్నారిక్కడ... నీ ఖాందాన్ని కాదు,ప్రజలను కాపాడు.. కేసీఆర్ను చీల్చి చెండాడిన రాకేష్ మాస్టర్కరోనా నియంత్రణ చర్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తోందంటూ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యా… Read More
శ్రీవారి దర్శనం కోసం వచ్చి... తిరుపతిలో చిక్కుకుపోయిన రష్యన్ యువతి...శ్రీవారి దర్శనం కోసం వచ్చి తిరుమలలో చిక్కుకుపోయిన ఓ రష్యన్ యువతి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అసలే కరోనా లాక్ డౌన్... ఆపై చేతిలో ఉన్న డబ్బులన్నీ అ… Read More
ముంబైలో కరోనా తగ్గింది: మూడు నెలల కనిష్టానికి కరోనా కేసులుముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. గత కొద్ది నెలలుగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదైన ముంబైలో … Read More
0 comments:
Post a Comment