Friday, January 29, 2021

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన నాంపల్లి ప్రత్యేక కోర్టు ‌.. ఆ కేసులో ఏడాది జైలు శిక్ష

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు నాంపల్లి ప్రత్యేక కోర్టు షాక్ ఇచ్చింది. నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపిన ఓ కేసులో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఏడాది జైలు శిక్ష విధించింది. ఐదేళ్ల క్రితం బీఫ్ ఫెస్టివల్ వివాదంలో రాజాసింగ్ పై కేసు నమోదైంది .ఈ కేసును విచారించిన నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఏడాదిపాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3atMmj9

Related Posts:

0 comments:

Post a Comment