ఉగ్రవాదుల కార్ఖానాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్.. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం సహా ఇతర దాడుల సూత్రధారులకు ప్రభుత్వ పరమైన భద్రత కల్పిస్తూ.. వారికి ఫైవ్ స్టార్ ట్రీట్మెంట్ అందిస్తోన్న తీరును భారత్ మరోసారి ఎడగట్టింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో రెండేళ్ల కాలానికి భారత్ తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా చేసిన ప్రసంగంలోనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39kR0ze
టెర్రరిస్టులకు ఫైవ్ స్టార్ ట్రీట్మెంట్ -పాక్లో ఉగ్రవాదుల రాజభోగాలు -భద్రతా మండలిలో కడిగేసిన భారత్
Related Posts:
స్పీకర్ను అముదాలవలస సెంటర్లో నిలబెడతాం... టీడీపీ మాజీ ఎమ్మెల్యేఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు రాజకీయా దుమారాన్ని రేపుతున్నాయి. నేరుగా స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై చ… Read More
సీఎం బెర్త్ ఇస్తానంటే పిలువండి.. లేదంటే లేదు, బీజేపీకి ఉద్దవ్ అల్టిమేటం..మహారాష్ట్ర రాజకీయాలు రసకందాయంగా మారుతున్నాయి. నిమిషానికో మలుపు తిరుగుతున్నాయి. బీజేపీ ప్రధాన భాగస్వామ్య పక్షం శివసేన సీఎం బెర్త్ అడగడంతో మహా పీఠముడి న… Read More
మహా టెన్షన్... గవర్నర్ చేతిలోకి సీఎం సీటు... ఏజీతో సమావేశం అయిన గవర్నర్మహారాష్ట్రలో ఉత్కంఠకు ఆ రాష్ట్ర గవర్నర్ మరింత అజ్యం పోశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోషియార్ రాష్ట్ర అ… Read More
ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. నలుగురు అక్కాచెల్లెళ్లు.. ఒకే రోజున, ఒకే వేదికపై... ఒక్కటి...వారు కవలలు. క్వించుపులెట్స్. అంటే ఐదుగురు కవలలు. వీరిలో నలుగురు అక్కాచెల్లెళ్లు, ఓ సోదరుడు ఉన్నారు. 24 ఏళ్ల క్రితం రమాదేవి దంపతులకు జన్మించారు. కవలలు … Read More
అనూహ్యం: దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా: 50-50 ఫార్ములాలో భాగమేనా?ముంబై: మహారాష్ట్రలో హైడ్రామా చోటు చేసుకుంది. మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణమం తెర మీదికి వచ్చింది. ఎవ్వరూ ఊహించని పరిణమాం అది. ఆపద్ధర్మ ముఖ్యమంత్ర… Read More
0 comments:
Post a Comment