ఉగ్రవాదుల కార్ఖానాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్.. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం సహా ఇతర దాడుల సూత్రధారులకు ప్రభుత్వ పరమైన భద్రత కల్పిస్తూ.. వారికి ఫైవ్ స్టార్ ట్రీట్మెంట్ అందిస్తోన్న తీరును భారత్ మరోసారి ఎడగట్టింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో రెండేళ్ల కాలానికి భారత్ తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా చేసిన ప్రసంగంలోనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39kR0ze
టెర్రరిస్టులకు ఫైవ్ స్టార్ ట్రీట్మెంట్ -పాక్లో ఉగ్రవాదుల రాజభోగాలు -భద్రతా మండలిలో కడిగేసిన భారత్
Related Posts:
B.1.617: భారత్లో పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్: డబ్ల్యూహెచ్ఓ కన్ఫర్మ్: మోస్ట్ డేంజరస్జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ యధాతథంగా కొనసాగుతోంది. లక్షలాది మంది కనిపించని ఈ మహమ్మారికి బలి అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యల… Read More
మతబోధకుడి అంత్యక్రియల్లో వేలాది మంది: కరోనా నిబంధనలు?(వీడియో)లక్నో: దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూ అనేక మంది ప్రాణాలు తీస్తోందన్న విషయం వీరంతా మరిచారు. తమ మతబోధకుడి అంత్యక్రియలకు వేలాది మంది ముస్ల… Read More
కరోనా కట్టడి సక్సెస్: భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు: మహారాష్ట్ర వెనక్కి..సౌత్ స్టేట్ టాప్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. వరుసగా రెండోరోజు కూడా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొద్దిరోజులుగ… Read More
ఎవరెస్ట్ అధిరోహకులూ ఖాళీ ఆక్సిజన్ ట్యాంక్స్ తిరిగి తీసుకురండి: కరోనా బాధితుల కోసం నేపాల్ రిక్వెస్ట్ఖాట్మాండ్: నేపాల్ దేశంలోనూ కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. దీంతో కరోనా బాధితులు పెరిగిపోయి ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఈ క్రమంలో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత… Read More
Pfizer: పిల్లలకూ కరోనా టీకా: వ్యాక్సినేషన్లో తిరుగులేని అగ్రరాజ్యం: ముందుచూపుతోవాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించే చర్యల్లో అగ్రరాజ్యం అమెరికా దూసుకెళ్తోంది. ఇప్పటికే 160 మిలియన్ అమెరికన్లు రెండు డోసుల వ్యాక్సిన్ తీస… Read More
0 comments:
Post a Comment