కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార టీఎంసీ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీలో చేరగా.. ఇప్పుడు బీజేపీ నుంచి టీఎంసీలోకి ఓ కాషాయ పార్టీ నేత భార్య చేరడం చర్చనీయాంశంగా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37zXx9B
బీజేపీకి షాక్: మమతా బెనర్జీ టీఎంసీలో చేరిన ఎంపీ భార్య సుజాత ఖాన్, ఎంత కష్టపడినా..
Related Posts:
ఢిల్లీ, గురుగ్రామ్కు చేరిన మిడతల దండు: అప్రమత్తం, ఆ రాష్ట్రాల్లో పంటలు నాశనంన్యూఢిల్లీ: పంటలను నాశనం చేసే మిడతల దండు దేశ రాజధాని ఢిల్లీ పరిసరాలకు చేరుకున్నాయి. మొదట ఈ మిడతల దండు గురుగ్రామ్ చేరి, ఆ నగరంలోని సైబర్ హబ్ ప్రాంతంలో … Read More
భారత్ - చైనా: లద్ధాఖ్ పుట్టుకలోనే సంఘర్షణ ఉందా... అక్కడి పరిస్థితులు సియాచిన్ కన్నా దారుణమా?భారత్-చైనా దేశాల మధ్య సరిహద్దు సమస్యకు కేంద్రంగా మారిన లద్ధాఖ్ పేరు చెప్పగానే అక్కడ ప్రకృతి సౌందర్యం మాత్రమే కాదు అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల… Read More
NIAలో ఉద్యోగాలు: డిగ్రీ పాసై ఉంటే ఈ జాబ్స్కు అప్లయ్ చేయండినేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అకౌంటెంట్ మరియు స్టెనో గ్రాఫ్ పోస్టులను భర్తీ… Read More
టెలీ హెల్త్ చుట్టూనే అచ్చెన్నాయుడు విచారణ- మూడు రోజుల కస్టడీలో ఏసీబీ తేల్చిందేంటి ?ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఈఎస్ఐ మందులు, వైద్య పరికరాల కొనుగోళ్ల స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని మూడు రోజుల పాటు విచారించిన ఏస… Read More
కరోనా బాధితులకు పరిమిత స్థాయిలో డెక్సామెథాసోన్ .. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం ప్రపంచాన్ని గజగజా వణికిస్తున్న కరోనా మహమ్మారికి మందు లేదు. నియంత్రణ ఒక్కటే మార్గమని ప్రస్తుతానికి ప్రచారం చేస్తున్న ప్రభుత్వాలకు కరోనా చికిత్స … Read More
0 comments:
Post a Comment