Friday, May 24, 2019

మూడో స్థానంలో జనసేన విశాఖ అభ్యర్థి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ .. షాక్ ఇచ్చిన విశాఖ ప్రజలు

ఏపీ ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపిస్తుంది అని అందరూ భావించారు. కానీ అంచనాలు తారుమారు అయ్యాయి. అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. ఈ ఎన్నికల్లో జనసేన కనీసం 6,7 స్థానాలు కచ్చితంగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ ఆశలన్నీ అడియాశలయ్యాయి.పవన్ కళ్యాణ్ పార్టీలో ప్రభావం చూపించగల నేతలు సైతం ఘోర ఓటమిని చవి చూసారు. అంతెందుకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JDujvy

Related Posts:

0 comments:

Post a Comment