న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం తెల్లవారు జామున అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఎయిరిండియా బోయింగ్ విమానంలో మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన వెంటనే గ్రౌండ్ స్టాఫ్ అప్రమత్తం అయ్యారు. అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టాలు సంభవించలేదని ఎయిరిండియా అధికారులు తెలిపారు. సకాలంలో మంటలను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GGphMl
ఎయిరిండియా విమానంలో మంటలు: తృటిలో తప్పిన ప్రమాదం!
Related Posts:
కేసీఆర్ సర్ చెప్పిన వినలే, భౌతికదూరం పాటించలే.. యథేచ్చగా నిబంధనల ఉల్లంఘనఒకటి కాదు రెండు కాదు 40 రోజులకుపైగా వైన్ షాపులు మూసివేసి ఉన్నాయి. బుధవారం లిక్కర్ షాపులు తెరవడంతో జనాలు బారులుతీరారు. అయితే చాలాచోట్ల భౌతికదూరం పాటించ… Read More
ఆరోగ్య సేతు యాప్: ఫీచర్ పోన్, ల్యాండ్లైన్ నుంచి 1921కి డయల్ చేస్తే చాలు.. వెంటనే కాల్ఆరోగ్య సేతు యాప్.. కరోనా వైరస్కి సంబంధించిన సమాచారం అందిస్తోంది. ఇదివరకు విదేశాలకు వెళ్లొచ్చారా..? అని అడుగుతోంది. మీ చుట్టుపక్కల ఎన్ని కిలోమీటర్ల పర… Read More
మే 17 తర్వాత ఏంటీ? ఎలా?: కేంద్రానికి సోనియా గాంధీ ప్రశ్నలున్యూఢిల్లీ: దేశంలో కరోనా లాక్డౌన్ ఇంకెంత కాలం కొనసాగిస్తారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ … Read More
స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ ట్విస్ట్..పోలింగ్ ఎప్పుడంటే..?అభ్యర్థులకు కొత్త టెన్షన్అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరగనట్లేనా..? కరోనా కారణంగా తాత్కాలికంగా వాయిదా పడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను పరిస్థితి అదుపులోకి వచ్చ… Read More
మొన్న అసద్, నిన్న రాహుల్..! ఆరోగ్యసేతుపై అనుచిత వాఖ్యలు..! అసలు నిజం ఇదేనా..!!ఢిల్లీ/హైదరాబాద్ : మొన్న ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, నిన్న కాంగ్రెస్ పార్టీ వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోగ్యసేతు యాప్ గురించి వినూత్న సందేహాలను వ్యక్… Read More
0 comments:
Post a Comment