న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం తెల్లవారు జామున అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఎయిరిండియా బోయింగ్ విమానంలో మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన వెంటనే గ్రౌండ్ స్టాఫ్ అప్రమత్తం అయ్యారు. అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టాలు సంభవించలేదని ఎయిరిండియా అధికారులు తెలిపారు. సకాలంలో మంటలను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GGphMl
ఎయిరిండియా విమానంలో మంటలు: తృటిలో తప్పిన ప్రమాదం!
Related Posts:
గుండెకు చిల్లు పడిందా? గ్లూ తో పూడ్చేస్తారు: 20 సెకెన్లు చాలు!బీజింగ్: ఇంట్లో స్టీలు బిందెకు చిన్న రంధ్రం పడిందనుకోండి. ఏం చేస్తారు? వెల్డింగ్ షాపువాడి దగ్గరికి వెళ్తారు. టింకరింగ్ చేయిస్తారు. అదే మన గుండె… Read More
మందేస్తూ, చిందేస్తూ.. డ్యాన్స్ బార్లో పట్టుబడ్డ పెద్దోళ్లు.. మున్సిపల్ అధికారులుముంబై : అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు అడ్డదారులు తొక్కారు. పెద్దోళ్లతో దోస్తీ కట్టి తానాతందానా ఆడారు. ప్రభుత్వ ఉద్యోగులుగా సక్రమంగా మెలగాల్స… Read More
ప్రధాని పోస్టు ఇవ్వకున్న పర్లేదు.. మోడీని గద్దెదింపడమే కాంగ్రెస్ లక్ష్యమన్న ఆజాద్ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడికి సమయం దగ్గర పడుతుండటంతో జాతీయ పార్టీలన్నీ ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి పెట్టాయి. మిత్రపక్షాలతో కలిసి భవిష్యత్… Read More
హిందూ తీవ్రవాదం ఒక చారిత్రక సత్యం, ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు : కమలహాసన్తమిళనాడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధ్యక్షుడు, కమలహాసన్ గాంధిని చంపిన నాథూరాం గాడ్సే పై చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసు నేపథ్యంలో… Read More
ఫెడరల్ ఫ్రంట్ యాత్ర .. కేసీఆర్ వెళ్ళిన చోటల్లా చంద్రబాబు గురించి ఏం చెప్తున్నారో తెలుసా ?టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఆయన వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతల వద్దకు వెళ్తున… Read More
0 comments:
Post a Comment