న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం తెల్లవారు జామున అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఎయిరిండియా బోయింగ్ విమానంలో మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన వెంటనే గ్రౌండ్ స్టాఫ్ అప్రమత్తం అయ్యారు. అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టాలు సంభవించలేదని ఎయిరిండియా అధికారులు తెలిపారు. సకాలంలో మంటలను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GGphMl
ఎయిరిండియా విమానంలో మంటలు: తృటిలో తప్పిన ప్రమాదం!
Related Posts:
ఉప్పాడ సముద్ర తీరంలో బంగారం .. సముద్రంలో నుండి కొట్టుకొస్తుందని ఎగబడ్డ జనంమనం సంపాదించింది ఎంత పోయినా బాధ లేదు కానీ ఏదైనా సరే ఫ్రీగా వస్తుంది అంటే, ఉచితంగా దొరుకుతుంది అంటే మనుషులకు ఉండే సంతోషం అంతా ఇంతా కాదు. ఇక ఆ విధంగా ఫ్… Read More
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే...తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శనివారం(నవంబర్ 28) హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. చిత్తూరు,నెల్లూరు,అనంతపురం,… Read More
శబరిమలలో కరోనా కల్లోలం- 39 మందికి వైరస్ పాజిటివ్- 27 మంది ఆలయ సిబ్బందే..శబరిమల యాత్రను కరోనా కుదిపేస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తుండటంతో వీరిలో పలువురికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. వీరి నుంచి మిగత… Read More
వ్యాక్సిన్ దండగ -మాస్కులు సుద్దవేస్ట్ -నేను వేసుకోను.. మావాళ్లకూ వద్దు -జగమొండి జైర్ మరో షాక్ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ పని తీరుపైనే ఆశలు పెట్టుకుంది. ఇంకోవైపు నుంచి సెకండ్వేవ్ ముప్పు ముంచుకోస్తొంది. చలికాలం కావడంతో నష్టం భారీగా ఉండొచ్చనే … Read More
చిత్తూరును వణికిస్తున్న 'నివర్' తుఫాన్.. 9 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు..చిత్తూరు జిల్లాను నివర్ తుఫాన్ వణికిస్తోంది. తుఫాన్ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదీ పరివాహక… Read More
0 comments:
Post a Comment