న్యూఢిల్లీ : విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 17వ లోక్సభ కొలువుదీరిన తర్వాత ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ .. మోడీ పార్లమెంట్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు మోడీ.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KDZveS
ఊహజనిత ప్రపంచంలో మీరు .. అందుకే నేలను చూడలేరు ... ప్రతిపక్షంపై మోడీ విసుర్లు
Related Posts:
ఎన్టీఆర్ స్ఫూర్తితో బీజేపీపై ధర్మపోరాటం... పేదరికాన్ని గెలవడమే ఆయనకు నిజమైన నివాళిఅమరావతి : ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నేటి తరానికి ఎన్టీఆర్ స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. టె… Read More
ఎస్ఎస్సీ ఎన్సీసీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఇండియన్ ఆర్మీభారత ఆర్మీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎస్ఎస్సీ ఎన్సీసీ (స్పెషల్)లో 55 పోస్టులను ఇండియన్ ఆర్మీ భర్తీ చేయ… Read More
కర్నాటక పాలిటిక్స్ : 19-19-19 సీక్రెట్ కోడ్ ఏమిటి..కన్నడ రాజకీయాల్లో ఏం జరగబోతోంది..?కర్నాటకలో రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని కుమారస్వామి, సిద్ధరామయ్యలు చెబుతున్నప్పటికీ తెరవెనక మాత్రం వారంతా ఆందోళనతో… Read More
స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన పోచారం... సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంహైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. అసెంబ్లీ సెషన్స్ మొదలైన వెంట… Read More
తాగుబోతులకు పోలీసుల ఝలక్..! డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోతే ఉద్యోగం ఫసక్..!!హైదరాబాద్ : అరె మావా.. ఓ పెగ్ లా..! అరె మావా.. ఓ పెగ్ లా..!! అని పెగ్గుల మీద పెగ్గులు వేస్తే ఓకే..! కాని పీకల దాకా తాగి పోలీసులకు దొరికిపోతేనే అసల… Read More
0 comments:
Post a Comment