న్యూఢిల్లీ : విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 17వ లోక్సభ కొలువుదీరిన తర్వాత ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ .. మోడీ పార్లమెంట్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు మోడీ.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KDZveS
ఊహజనిత ప్రపంచంలో మీరు .. అందుకే నేలను చూడలేరు ... ప్రతిపక్షంపై మోడీ విసుర్లు
Related Posts:
కోవిడ్ కాటేసిన మేమున్నాం... కుటుంబానికి రెండేళ్ల జీతం, జాబ్ కూడాకరోనా వైరస్ వల్ల చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కంపెనీలు అండగా ఉంటున్నాయి. ఆ వరసలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ చేరింది. కరోనాతో చనిపోయిన బ్యాంకు ఉద్యోగుల కు… Read More
కొత్త రేషన్ కార్డులు.. 10 రోజుల్లో సీఎంకు నివేదిక: మంత్రి గంగులతెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల విధివిధానాలు.. కొత్త కార్డుల జారీపై పదిరోజుల్లో నివేదిక ఇస్తామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. రాష్ట్రంలో రేషన్ … Read More
90 శాతం సమర్థత చూపిన నొవావాక్స్ కోవిడ్ వ్యాక్సిన్: ఉత్పత్తి చేయనున్న సీరమ్వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో త్వరలోనే మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికాకు చెంది… Read More
జీవో జారీ.. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల రద్దు...తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకుని ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, పరీక్షల రద్దుపై నేడు జీవో జారీ చేశార… Read More
గుడ్న్యూస్: ఆర్టీ పీసీఆర్ రూల్ ఎత్తివేసిన ఢిల్లీ.. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలుడిల్లీ సర్కార్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీపి కబురు అందజేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ పీసీఆర్ టెస్టులు తప్పనిసరిగా చేయాల… Read More
0 comments:
Post a Comment