హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీమంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పిటీషన్ మళ్లీ వాయిదా పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్పల్లి కిడ్నాప్ ఉదంతంలో ప్రధాన నిందితురాలిగా ఆమె ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. పోలీసుల అదుపులో ఉన్నారు. అనారోగ్య కారణాలను చూపుతూ..తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటీషన్పై విచారణను సికింద్రాబాద్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Kj0YZl
భూమా అఖిలప్రియ బెయిల్: న్యాయస్థానం కీలక నిర్ణయం: 48 గంటలు: విజయవాడ ఘటనతో చిక్కుల్లో
Related Posts:
ఎన్నికల్లో అభ్యర్థుల సిత్రాలు స్టార్ట్..! ప్రచారానికి సిద్దమవుతున్న రథాలు..!!హైదరాబాద్ : ఎన్నికల చిత్రాలు మొదలయ్యాయి. ఓట్ల కోసం. ఎన్నికల్లో ఖర్చులను భరించేందుకు అభ్యర్థుల ఆపసోపాలు కూడా మొదలయ్యాయి. బాగ్అంబర్ పేటకు చె… Read More
ఏపిలో కొత్తగా 15 లక్షల ఓటర్లు : తుది జాబితా 3.95 కోట్లు ..!ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల సంఖ్య 3.84 కోట్లకు చేరిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈ ఏడాది జనవరి 11న సమగ్ర ప్రత్యేక సవరణ-2… Read More
బిహార్ లో కుదిరిన పోత్తులు ఆర్జెడి 19, కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటిపాట్నా..గత కొద్ది రోజులుగా ఆర్జేడి ,కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగుతున్న పోత్తుల పై చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి.పోటి చేసే పార్టీలు కలిసి ఓ అవగహను వచ్చినట్ట… Read More
పట్టణ యువతకు కాస్త మెరుగు-గ్రామీణ యువతలో అవే వెతలుముంబై: ఎన్నికల బరిలో దిగిన అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లో కనిపించే అంశం..ఉద్యోగం, ఉపాధి అవకాశాలు. బాబు వస్తేనే జాబు వస్తుందంటూ 2014 ఎన్నికల్లో ఊద… Read More
'Main Bhi Chowkidar': సెక్యూరిటీ గార్డులతో మోదీ సమావేశంన్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 'Main Bhi Chowkidar' ట్రెండ్ అవుతోంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్గాంధీ .. ప్రధాని మోదీ కాపాలాదారు దొంగే (చౌకిదార్ చోర్ హై) చేస్… Read More
0 comments:
Post a Comment