Wednesday, March 20, 2019

ఏపిలో కొత్త‌గా 15 ల‌క్ష‌ల ఓటర్లు : తుది జాబితా 3.95 కోట్లు ..!

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల సంఖ్య 3.84 కోట్లకు చేరిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈ ఏడాది జనవరి 11న సమగ్ర ప్రత్యేక సవరణ-2019కు సంబంధించిన తుది జాబితా ప్రచురించే నాటికి 3.69 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఈ మూడు నెలల వ్యవధిలో 15 లక్షల మంది పెరిగారన్నారు. ఓటు నమోదు కోసం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CDPBo3

Related Posts:

0 comments:

Post a Comment