విశాఖపట్నం: పుల్వామా ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా ప్రస్తావించారు. చంద్రబాబు పేరు చెప్పకుండా తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కొందరు నేతల వ్యాఖ్యలు దాయాది పాకిస్తాన్ దేశానికి అనుకూలంగా ఉన్నాయని విమర్శించారు. పుల్వామా ఘటనపై చంద్రబాబు అనుమానాలు లేవనెత్తారు. ప్రధాని మోడీ మాటలు జనసేన అధినేత పవన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CaxUw7
జవాన్లను దెబ్బతీసేలా పాకిస్తాన్కు అనుకులంగా మాట్లాడుతావా: బాబుపై మోడీ! పవన్ కళ్యాణ్కూ ఝలక్
Related Posts:
ఆత్మనిర్భర్ భారత్ ఇప్పుడు భారత్కు ఒక మంత్రం కావాలి: ప్రధాని మోడీఆగష్టు 15.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు. గత 73 సంవత్సరాలుగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. కానీ ఈ సారి మాత్రం ఆ ఘనమైన వేడుకలు … Read More
కరోనా రికవరీ రేటు బాగా పెరుగుతోంది, మరణాల రేటు తగ్గుతోంది: హర్షవర్ధన్న్యూఢిల్లీ: దేశంలో కరోనా రికవరీ రేటు రోజు రోజుకు పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ వద్ద ఏర్ప… Read More
one nation one health card: మరో కీలక పథకం, పంద్రాగస్ట్ స్పీచ్లో ప్రధాని మోడీ..?కేంద్ర ప్రభుత్వం మరో కీలక పథకం ప్రవేశ పెట్టబోతోంది. ఒకే దేశం ఒకే హెల్త్ కార్డ్ ప్రకటించబోతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతకం ఆవిష్కరి… Read More
కరోనా బారినపడిన కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. … Read More
స్వర్ణ పాలెస్ ఘటనపై ప్రాథమిక నివేదిక, కేటగిరి-ఏ ట్రీట్మెంట్ పర్మిషన్ రద్దు: కలెక్టర్ ఇంతియాజ్స్వర్ణ పాలెస్ కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంపై జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటయిన కమిటీ ప్రాథమిక నివేదిక అందజేసింది. హోటల్ నిర్వహణలో ఆసుపత్… Read More
0 comments:
Post a Comment