భారత్లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్కు రంగం సిద్ధమవుతోంది. ఎల్లుండి ఉదయం కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ను ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రారంభించే అవకాశముంది. తొలిరోజు 3 లక్షల మంది బాధితులకు కరోనా వ్యాక్సిన్ డోసులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి చేపట్టనున్న కరోనా వ్యాక్శినేషన్ భారీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XDQAhX
ఎల్లుండి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించనున్న మోడీ- తొలిరోజు 3లక్షల మందికి టీకా
Related Posts:
నిమ్మగడ్డపై ప్రివిలేజ్ -జగన్కు మరో షాక్ తప్పదు -నోటా ఉండగా ఏకగ్రీవాలేంటి?: వైసీపీ ఎంపీఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు మధ్య వివాదాలు మాత్రం కొనసాగు… Read More
ఇంటింటి రేషన్కు హైకోర్టు ఓకే కాని, ఎస్ఈసీకి తెలియజేయాలని స్పష్టంఅమరావతి: ఆంధప్రదేశ్ సర్కారుకు రాష్ట్ర హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఎన్నికల నిబంధనలకు లోబడే ఇంటింటికి రేషన్ పంపిణీ జరిగేలా చూడాలని ఆదేశించింది. అంత… Read More
చంద్రబాబుపై సీనియర్ నేతల అసంతృప్తి: టీడీపీకి మాజీ మంత్రి అరుణ రాజీనామావిజయనగరం: తెలుగుదేశం పార్టీని వీడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా, మాజీ మంత్రి పడాల అరుణ టీడీపీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలు సీన… Read More
చంద్రబాబు అమరావతి కాడె వదిలేసినట్టేనా? టీడీపీ వైఖరి పట్ల అనుమానాలు: తాత్కాలికమా?అమరావతి: అమరావతి పరిరక్షణ ఉద్యమం విషయంలో తెలుగుదేశం పార్టీ మరోసారి యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. మొదటి నుంచీ ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తోన్న … Read More
పంచాయితీ ఎన్నికలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు -జగన్ దిమ్మతిరిగేలా టీడీపీ స్ట్రాటజీఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. నాలుగు విడతల పంచాయితీ ఎన్నికలకుగానూ ఆదివారం సాయం… Read More
0 comments:
Post a Comment