ఇండియాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ యొక్క ఫస్ట్ బ్యాచ్ వ్యాక్సిన్ రవాణా మొదలైంది .పూణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ లో నిపుణుల బృందం అహర్నిశలు శ్రమించి తయారుచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రజల ఆరోగ్య రక్షణకు దేశ ప్రజలకు అందుబాటులోకి రావడంతో తన బృందానికి ఇది " భావోద్వేగా క్షణం" అని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇఒ అదార్ పూనవల్లా ట్వీట్ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K6nQLy
కోవిషీల్డ్ ఫస్ట్ బ్యాచ్ రవాణాపై సీరం సిఈవో భావోద్వేగం .. ఇండియాలో 13 ప్రాంతాలకు చేరిన వ్యాక్సిన్
Related Posts:
అనూహ్యం: గాల్వాన్పై చైనా పశ్చాత్తాపం - హింస దురదృష్టకరమన్న రాయబారి వీడాంగ్ - ఆత్మనిర్భర్పై అక్కసుభారత్, చైనా సంబంధాలతోపాటు ప్రపంచ రాజకీయాలనూ తీవ్రంగా ప్రభావితం చేసిన 'గాల్వాన్ ఘర్షణ'పై డ్రాగన్ దేశం ఎట్టకేలకు పశ్చాత్తాపం చెందింది. 20 మంది భారత జవాన… Read More
ముస్లిం ఫ్యామిలీలో గణేశ్ ఫెస్టివల్... మత సామరస్యాన్ని నిలబెట్టిన మూడేళ్ల చిన్నారి...పిల్లలు దైవ సమానులని చాలామంది హిందువుల నమ్మకం. పిల్లలు దైవం ఇచ్చిన కానుకలని ముస్లింల విశ్వాసం. మతమేదైనా పిల్లల పట్ల దాదాపుగా అందరి భావన ఒక్కటే. వారు క… Read More
విశాఖపట్నం మరో రికార్డు... ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే ప్రభుత్వ ప్రకటనతోనే..!విశాఖపట్నం: ఇప్పటికే కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ్ సర్వేక్షన్లో తొమ్మిదవ స్థానం పొందిన విశాఖపట్నం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సారి మన విశాఖనగరం పెట్ట… Read More
తమిళనాడు బోర్డర్లో సినీ ఫక్కీలో దోపిడీ- లారీ ఆపి రూ.7 కోట్ల విలువైన సెల్ఫోన్ల చోరీ..ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో సినీ ఫక్కీలో ఓ దోపిడీ జరిగింది. ఇందులో అచ్చుగుద్దినట్లు సినిమా తరహాలోనే ఆగంతకులు సెల్ఫోన్ల స్టాక్తో వెళ్తున్నలారీని ఆపి ర… Read More
ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు కరోనా ... టీఆర్ఎస్ లో వరుసగా కోవిడ్ బాధితులుతెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులను కరోనా మహమ్మారి వదలడం లేదు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలపై కరోనా పంజా విసురుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికార… Read More
0 comments:
Post a Comment