ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయంలో చోటు చేసుకున్న ఈఎస్ఐ కుంభకోణం ఈ ఏడాది ఏపీలో అతిపెద్ద స్కాంగా నిలిచింది. ఈ స్కాంలో ప్రస్తుత టీడీపీ రాష్ట అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉన్నట్లు నిర్దారణ కావడంతో ఏసీబీ చురుగ్గా దర్యాప్తు నిర్వహిస్తోంది. అనుతుల్లేని కంపెనీల నుంచి భారీగా ఈఎస్ఐ కోసం మందులు, ఇతర పరికరాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IFGetZ
year ender 2020 : ఈ ఏడాది టీడీపీకి, అచ్చెన్నాయుడికి మచ్చగా ఏపీ ఈఎస్ఐ స్కాం
Related Posts:
జేసీకి జగన్ మరో షాక్ : మొన్న బస్సులు సీజ్.. ఇప్పుడు సిమెంట్ లీజులు రద్దుమాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ మరో షాక్ ఇచ్చింది. యాడికిలోని జేసీకి చెందిన త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజును ప్రభుత్వం రద్దు … Read More
సీఎస్ను పిలిపించాలా?: కృష్ణ కిశోర్ వ్యవహారంలో ఏపీ సర్కారుపై క్యాట్ ఆగ్రహంహైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్). ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్కు … Read More
ఉరిశిక్ష మళ్లీ వాయిదా.. నిర్భయ దోషులకు ఇంకా ఎన్నిఆప్షన్లు ఉన్నాయో తెలిస్తే షాకవుతారు..ఎనిమిదేళ్ల క్రితం 23 ఏళ్ల నిర్భయను ఆ నలుగురు ఒకరితర్వాత మరొకరు రేప్ చేసి చంపారు.. ఇప్పుడు కూడా ఒకడి తర్వాత ఇంకొకడు కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ చావు ను… Read More
నిన్న కాపు నేస్తం .. నేడు జగనన్న చేదోడు .. వారికి ఏడాదికి రూ. 10వేల ఆర్ధిక సాయంఏపీ ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాల విషయంలో దూకుడు చూపిస్తుంది. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చెయ్యాలి, ఆర్ధిక భరోసా అందించాలి అన్న ఉ… Read More
నా ఆశలు ఆవిరయ్యాయి.. కోర్టు బయట కన్నీరుమున్నీరైన నిర్భయ తల్లి..నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడటంతో నిర్భయ తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. తన ఆశలు ఆవిరయ్యాయని వాపోయారు. అంతేకాదు,దోషుల తరుపు న్యాయవాది తనవైపు… Read More
0 comments:
Post a Comment