Friday, December 4, 2020

స్ధానిక ఎన్నికలను వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం- నిరవధిక వాయిదా

ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ప్రకటనలు చేస్తూన్న వైసీపీ ప్రభుత్వం, హైకోర్టులోనూ అదే వైఖరి అవలంబిస్తోంది. ఎన్నికల వాయిదా కోసం వైసీపీ ప్రభుత్వం చేసిన అభ్యర్ధను హైకోర్టు అంగీకరించలేదు. ఎన్నికల నిర్వహణపై స్టే కోసం ప్రభుత్వం చేసిన అభ్యర్ధనను హైకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ఓ తీర్మానం చేసింది. ఏపీలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oAYuEr

Related Posts:

0 comments:

Post a Comment