గుంటూరు : అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించడమే లక్ష్యంగా వైఎస్ జగన్ సుడిగాలి పర్యటలతో హోరెత్తిస్తున్నారు. కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతున్న ఆయన.. ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ముఖ్యంగా అధికారంలోకి వస్తే మూడు దశల్లో మద్యపాన నిషేధం విధిస్తామని హామీ ఇస్తున్నారు. వినేందుకు ఇంట్రెస్టింగుగా ఉన్నాఎన్నికల సమయంలో రాజకీయ నాయకులే ఓటర్లకు మద్యాన్ని ఎరగా వేస్తున్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OmscvX
ఏపీలో మద్య నిషేధం సాధ్యమేనా? జగన్ హామీ వర్కౌట్ అవుతుందా?
Related Posts:
మార్చి 2019 శ్రీ విళంబి నామ సంవత్సర ఫాల్గుణమాసంలో శుభముహూర్తములుడా.యం.ఎన్.చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151 గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహ… Read More
లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధం .. 6 నుంచి టీఆర్ఎస్ సన్నాహాక సమావేశాలున్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఎన్నికల కోసం రాజకీయ పార్టీలకు తమ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే … Read More
మాటలు మార్చే చంద్రబాబును చూడండి, అవినీతి, పాపం చేసే మీరు భయపడతారు: విశాఖలో మోడీవిశాఖపట్నం: ఏపీలోని విశాఖపట్నంలో బీజేపీ సత్యమేవ జయతే పేరుతో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేరు ఎత్తకు… Read More
అభినందన్ అప్పగింతలో రెడ్ క్రాస్ పాత్ర .. పాక్, భారత్ ఎందుకు వైద్య పరీక్షలు చేయలేదు ?న్యూఢిల్లీ : ఎట్టకేలకు వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ స్వదేశానికి చేరారు. వాఘా సరిహద్దులో పాకిస్థాన్ ఆర్మీ .. భారత వాయుసేన ఉన్నతాధికారులు అప్పగించింద… Read More
జవాన్లను దెబ్బతీసేలా పాకిస్తాన్కు అనుకులంగా మాట్లాడుతావా: బాబుపై మోడీ! పవన్ కళ్యాణ్కూ ఝలక్విశాఖపట్నం: పుల్వామా ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా ప్రస్తావించారు. చంద్రబాబు పే… Read More
0 comments:
Post a Comment