బెంగళూరు: కర్ణాటకలో ఏ లోక్ సభ నియోజక వర్గంలో లేని ఎన్నికల వేడి మండ్య లోక్ సభ నియోజక వర్గంలో ఉంది. మండ్య లోక్ సభ నియోజక వర్గంలో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కుమారుడు, హీరో నిఖిల్ కుమారస్వామి, స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్ దివంగత అంబరీష్ సతీమణి పోటీ చెయ్యడమే అందుకు కారణం. సుమలతకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TMD47c
Sunday, March 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment