గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఆ పార్టీ ఎన్నడూ లేనివిధంగా ఓడిపోయింది. దీనికి కారణం నేతల మధ్య విభేదాలు, కలిసికట్టుగా పనిచేయకపోవడమేనని ఆరోపణలు ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ సహా.. దుబ్బాక ఎన్నికల్లో కూడా ప్రభావం చూపలేకపోయింది. ఇక గ్రేటర్లో అయితే చతికిలబడిన సంగతి తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gd3SdD
టీ పీసీసీ చీఫ్గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..? ప్రకటించనున్న హై కమాండ్..
Related Posts:
TSRTC STRIKE:ఆర్టీసీ సమ్మె @ 40.. డే వన్ నుంచి ఇప్పటివరకు.. డిమాండ్లు, కార్మికుల బలవన్మరణం..తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. బుధవారంతో సమ్మె 40వ రోజుకు చేరుకుంది. డిమాండ్లపై కార్మిక జేఏసీ పట్టువీడకపోవడం.. ఆర్టీసీని ప్రభుత్వంలో వి… Read More
ఆర్మీ చట్ట సవరణకు పాక్ సిద్ధం: కుల్భూషణ్ సివిల్ కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చా..?ఇస్లామాబాద్ : పాకిస్తాన్లోని ఇమ్రాన్ ఖాన్ సర్కార్ తమ దేశ ఆర్మీ చట్టాన్ని త్వరలో సవరించనుంది. ఒక వేళ ఆర్మీ చట్ట సవరణ జరిగితే ఆ జైలులో గూఢచర్యం కింద శి… Read More
ప్రభుత్వ విధానాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవు ..ఆర్టీసీ సమ్మెపై జయప్రకాష్ నారాయణ్ కీలక వ్యాఖ్యలుఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో కేసు కొనసాగుతుంది. నేడు తుది తీర్పు ఇస్తారని అంతా భావించినా తీర్పు రేపటికి వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం. ఇప్ప… Read More
టీఎస్ఆర్టీసీ సమ్మె, మరింత జఠిలం.. లేబర్ కమీషనర్కు బదిలీ కోరిన ప్రభుత్వం..18కి వాయిదా,ఆర్టీసీ సమ్మె మరింత కాలయాపన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు సూచించినట్టుగా సుప్రిం కోర్టు మాజీ న్యాయమూర్తులతో కూడిన కమిటీకి రాష్ట్రప్రభుత్వం అం… Read More
అయోధ్య తీర్పుపై సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు.. యువకుడి అరెస్ట్ఇండోర్: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై అభ్యంతరకర, వివాదాస్పదమైన వ్యాఖ్యలు చే… Read More
0 comments:
Post a Comment