Saturday, December 5, 2020

టీ పీసీసీ చీఫ్‌గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..? ప్రకటించనున్న హై కమాండ్..

గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఆ పార్టీ ఎన్నడూ లేనివిధంగా ఓడిపోయింది. దీనికి కారణం నేతల మధ్య విభేదాలు, కలిసికట్టుగా పనిచేయకపోవడమేనని ఆరోపణలు ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ సహా.. దుబ్బాక ఎన్నికల్లో కూడా ప్రభావం చూపలేకపోయింది. ఇక గ్రేటర్‌లో అయితే చతికిలబడిన సంగతి తెలిసిందే.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gd3SdD

Related Posts:

0 comments:

Post a Comment