గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఆ పార్టీ ఎన్నడూ లేనివిధంగా ఓడిపోయింది. దీనికి కారణం నేతల మధ్య విభేదాలు, కలిసికట్టుగా పనిచేయకపోవడమేనని ఆరోపణలు ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ సహా.. దుబ్బాక ఎన్నికల్లో కూడా ప్రభావం చూపలేకపోయింది. ఇక గ్రేటర్లో అయితే చతికిలబడిన సంగతి తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gd3SdD
టీ పీసీసీ చీఫ్గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..? ప్రకటించనున్న హై కమాండ్..
Related Posts:
అట్టుడుకుతోన్న అమెరికా: వైట్హౌస్ దగ్గర కత్తిపోట్లు -అన్ని సిటీల్లో నిరసనలు -ఆజ్యంపోసిన ట్రంప్ఎన్నికల ఫలితాల్లో గందరగోళం నెలకొనడం.. కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో కౌంటింగ్ ఆలస్యమవుతుండటం.. తుది ఫలితాలు రాకముందే తను గెలిచేశానని డొనాల్డ్ ట్రంప్ ప్ర… Read More
ఢిల్లీ ఎయిర్పోర్ట్ అలర్ట్: 2 ఎయిరిండియా విమానాలకు ఖలీస్తానీ ఉగ్రవాది బెదిరింపున్యూఢిల్లీ: రెండు ఎయిరిండియా విమానాలను లండన్ చేరుకోవడానికి అనుమతించవద్దని ఖలిస్థానీ ఉగ్రవాద గ్రూపు నుంచి బెదిరింపులు రావడంతో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇ… Read More
US election 2020: మోడీని నమ్ముకుంటే ట్రంప్ కు టవలే మిగిలేది, మాజీ సీఎం చిలక జోస్యం !వాషింగ్టన్/ బెంగళూరు/న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రస్తుత ఆదేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, అధ్యక్ష పదవి దక్కించుకోవాలని ప్రయ… Read More
న్యూయార్క్ నుంచి భారతీయ అమెరికన్ జెనిఫర్ రాజ్కుమార్ గెలుపు, తొలి ఆసియా మహిళగా రికార్డ్వాషింగ్టన్: అమెరికాలో జరిగిన ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు సత్తా చాటుతున్నారు. అధ్యక్ష బరిలో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థ… Read More
నువ్వా నేనా..: బిడెన్కు పెరుగుతోన్న ఓట్లు.. విజయంపై ట్రంప్ ధీమా..అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతోన్నాయి. హోరా హోరీ ప్రచారం సాగగా.. ఫలితాలు కూడా అదేస్థాయిలో కొనసాగుతున్నాయి. అయితే విజయంపై డొనాల్డ్ ట్రంప్… Read More
0 comments:
Post a Comment