Friday, December 4, 2020

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు: గెలిచిన అభ్యర్థులు వీరే

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం రాత్రి వరకు పూర్తిగా వెలువడ్డాయి. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ 56 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 44 స్థానాల్లో గెలుపొందింది. ఎంఐఎం పార్టీ 44 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలకే పరిమితమైంది. 100కుపైగా స్థానాల్లో విజయఢంకా మోగిస్తామని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oobE7p

Related Posts:

0 comments:

Post a Comment