హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇంటెలిజెన్స్ షాకిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల వ్యవహారంలో జానారెడ్డి, షబ్బీర్ అలీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎలక్షన్ల టైములో వాడుకున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు బకాయిలు చెల్లించాలంటూ తాఖీదులు అందాయి. ఈమేరకు వారిద్దరికీ ఇంటెలిజెన్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇద్దరి బకాయిలు కలిపి 9 లక్షల రూపాయలున్నట్లు అందులో పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CRYmLv
కాంగ్రెస్ పెద్దలకు \"బుల్లెట్\" దెబ్బ..! కేసీఆర్ ఎఫెక్టా?
Related Posts:
మరో లొల్లి: తాత్కాలిక సీబీఐ బాస్గా నాగేశ్వరరావు నియామకం సరికాదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్సీబీఐలో ఏర్పడిన ముసలం ఇంకా కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకు సీబీఐ వివాదం సుప్రీంకోర్టుకు ఎక్కగా కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ డైరెక్టర్గా అలోక్ వర్మ బాధ్… Read More
భారతీయ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్భారతీయ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చ… Read More
యూపీలో సర్వే సత్యాలు: ఎస్పీ బీఎస్పీ పొత్తుతో బీజేపీ మటాష్..కమలంకు సీట్లు ఎన్నో తెలుసా..?లోక్సభ ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉండటంతో అప్పుడే దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో ఏదైనా ప్రభుత్వ… Read More
భారత్కు ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి రానా..?2008 ముంబై మారణహోమంకు సంబంధించిన కేసులో ప్రధాన సూత్రధారి తహ్వుర్ హుస్సేన్ రానా ప్రస్తుతం అమెరికా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసులో దోషిగా తేలడంత… Read More
గణపతి పూజ..నల్లకోడి బలి, కుక్కుట శాస్త్రం: కోడి పందాల్లో చిత్రాలు..!సంక్రాంతి పండుగ వచ్చిందంటే కోడి పందేలు కామన్ అయిపోయింది. ఎంత మంది ఎన్ని నిబంధనలు పెట్టినా.. ఏపి లో అవన్నీ నామ మాత్రంగానే అమలవుతాయి. వేల కోట్ల ర… Read More
0 comments:
Post a Comment