హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇంటెలిజెన్స్ షాకిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల వ్యవహారంలో జానారెడ్డి, షబ్బీర్ అలీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎలక్షన్ల టైములో వాడుకున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు బకాయిలు చెల్లించాలంటూ తాఖీదులు అందాయి. ఈమేరకు వారిద్దరికీ ఇంటెలిజెన్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇద్దరి బకాయిలు కలిపి 9 లక్షల రూపాయలున్నట్లు అందులో పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CRYmLv
కాంగ్రెస్ పెద్దలకు \"బుల్లెట్\" దెబ్బ..! కేసీఆర్ ఎఫెక్టా?
Related Posts:
పెళ్లికి నో చెప్పిందని.. ప్రేయసిని పోలీసులకు పట్టించాడు.. చివరికి ఏమైందంటే..వాళ్లిద్దరూ కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. రెండు కుటుంబాలకు కూడా అభ్యంతరం లేదు. కానీ పెళ్లి చేసుకోడానికి మాత్రం ఆమె నిరాకరించింది. ఎన్నిసార్లు బతి… Read More
‘రాజధాని’పై కేంద్రం జోక్యం ఉండదు: జీవీఎల్ కీలక వ్యాఖ్యలు, దళిత వ్యతిరేకులా అంటూ సీఏఏపై...అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది కాదని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నర్సింహారావు స్పష్టం చేశారు. ఈ విషయంలో కేం… Read More
ప్రధాని అధికారిక నివాసంలో స్వల్ప అగ్నిప్రమాదంన్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్లో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక నివాసంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం… Read More
ప్రజలపై ప్రతీకారమా?: సీఎం యోగిపై ప్రియాంక వాద్రా తీవ్ర విమర్శలులక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హిందూ ధర్మమంటే శాంతికి ప్రత… Read More
అమరావతిలో భూములు కొన్నవాళ్లే అల్లర్లకు కారణమట..రాజధానిపై స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలుఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచనప్రాయంగా ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు ఉంటె బాగుంటుంది అని చేసిన ప్రకటన ఆ తరువాత రాజకీయ పరిణామాలు ఏపీలో ఇంకా రాజకీయ వేడిన… Read More
0 comments:
Post a Comment