Wednesday, April 17, 2019

వామ్మో.. ఏపిలో రీ పోలింగా...!: ఇసినే టెన్ష‌న్ పెడుతున్న ఏపి పార్టీలు : అధికారుల స‌మ‌ర్ధ‌త‌కు ప‌రీక్ష

ఏపిలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అధికారుల స‌మర్ధ‌త‌కు ప‌రీక్ష‌గా మారుతోంది. ఏపిలో ఏ నిర్ణ‌యం తీసుకోవాల‌న్నా ఎన్నిక‌ల సంఘం ఒక‌టికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేయాల్సి వ‌స్తోంది. ఏపిలోని రాజకీయ పార్టీలు ఎన్నిక‌ల సంఘం పై ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నాయి. విశ్వ‌స‌నీయ‌త‌ను ప్ర‌శ్నిస్తున్నాయి. దీంతో..ఇప్పుడు అయిదు చోట్ల సీఈఓ రీ పోలింగ్ కు సిఫార్సు చేసారు. ఇక‌, ఇప్పుడు ఈ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2veFUYJ

Related Posts:

0 comments:

Post a Comment