హైదరాబాద్ : మియాపూర్ భూ వ్యవహారం మరో సారి తెరమీదకు వచ్చింది. ఆ భూముల వ్యవహారంలో ప్రభత్వం వ్యవహరించిన తీరును ఆసాంతం హైకోర్ట్ తప్పుబట్టింది. భూమిపై ప్రభుత్వానికి హక్కులున్నాయనుకుంటే సివిల్ కోర్టులో దావా వేసుకుని హక్కులు పొందాలని అంతేగానీ అధికారం ఉందని యాజమాన్య హక్కులు తేలకుండానే ఇతరుల విక్రయ దస్తావేజులను రద్దు చేయడం సరికాదని హైకోర్టు తప్పుబట్టింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2v61grt
రిజిస్ట్రేషన్లు రద్దు చేసే అదికారం తహసిల్దారుకెక్కడిది..? ప్రభుత్వ ఉత్తర్యులను తప్పుబట్టిన హైకోర్ట్
Related Posts:
నడిపేది చిన్న కచోరీ షాపు... ఆదాయం తెలిస్తే దిమ్మ తిరుగుతుందిఉత్తర్ ప్రదేశ్లో ఓ చిన్న కచోరి షాపు అది. ఆ షాపు తెరిస్తే చాలు ఆ కచోరి రుచి మరిగిన వారు పెద్ద క్యూలో నిలబడతారు. నిత్యం రద్దీగా ఉంటుంది. దీంతో ఆ దుకాణం… Read More
రెండు రాజ్యసభ స్థానాలకే ఎన్నికలు...ఆపాలంటూ కోర్టు వెళ్లిన కాంగ్రెస్... పిటిషన్ కొట్టివేసిన సుప్రింరెండు రాజ్యసభ స్థానాలకు కూడ ప్రత్యేకంగా ఎన్నికలా... అంటూ కాంగ్రెస్ పార్టీ సుప్రింకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే పిటిషన్ను విచారించిన సుప్రిం క… Read More
ప్రతిష్టాత్మక పద్మశ్రీ వచ్చే.. కానీ జీవనోపాది పాయే..! ఒడిశాలో విచిత్ర సంఘటన..!!భువనేశ్వర్/హైదరాబాద్ : మంచి చేస్తే చెడు ఎదురు రావడం అంటే ఇదే..మంచి మనసుతో, నిస్వార్థంగా పది మందికీ ఉపయోగపడే పని చేసిన దైతరి నాయక్ (71) ఇప్పుడు చాలా బా… Read More
ఊహజనిత ప్రపంచంలో మీరు .. అందుకే నేలను చూడలేరు ... ప్రతిపక్షంపై మోడీ విసుర్లున్యూఢిల్లీ : విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 17వ లోక్సభ కొలువుదీరిన తర్వాత ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవ… Read More
రెచ్చిపోతున్న బ్లేడ్ బ్యాచ్లు.. రాజమండ్రిలో టెన్షన్ టెన్షన్రాజమండ్రి : ప్రశాంతంగా ఉండే రాజమహేంద్రవరంలో కొన్నాళ్లుగా అశాంతి నెలకొంది. అమాయకులను టార్గెట్ చేస్తూ బ్లేడ్ బ్యాచ్లు రెచ్చిపోతుండటంతో శాంతిభద్రతలకు వి… Read More
0 comments:
Post a Comment