Monday, December 28, 2020

ఏపీలో రైతులకు గుడ్‌ న్యూస్‌-నివర్‌ తుపాను సాయం విడుదల

ఏపీలో గత నెలలో వచ్చిన నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు సర్కారు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు తిరిగి పంటలు వేసుకునేందుకు వీలుగా ఇన్‌పుట్‌ సబ్సిడీని విడుదల చేస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఈ సాయం రైతులకు అందబోతోంది. నివర్ తుపాను కారణంగా రాష్ట్రంలో పంటలు నష్టపోయిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hpXuAg

Related Posts:

0 comments:

Post a Comment