Sunday, December 27, 2020

పెళ్లైన కొత్తలో: ఆ నవ దంపతుల స్ఫూర్తి అమోఘం: మోడీ: ప్రధాని దృష్టిలో పడటానికి కారణం?

న్యూఢిల్లీ: భారత్‌కు యువత అత్యంత ప్రధాన బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆత్మనిర్బర్ భారత్, స్టార్టప్ వంటి రంగాలను ముందుకు తీసుకెళ్లగల శక్తిసామర్థ్యాలు వారికి ఉన్నాయని చెప్పారు. కర్ణాటకలోని శ్రీరంగపట్నం వద్ద కొందరు యువకులు ఓ ప్రాచీన వీరభద్రస్వామి వారి ఆలయాన్ని పునరుద్ధరించిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు. దాదాపు శిథిలావస్థకు చేరుకున్న ఆలయాన్ని జీర్ణోద్ధరించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pr6F6x

Related Posts:

0 comments:

Post a Comment