లిబియా: మధ్యధరా సముద్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. వలసదారులతో ప్రయాణిస్తున్న రెండు పడవలు మునిగాయి. దీంతో 170 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారంతా చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. లిబియా తీరంలో శనివారం ఓ పడవ మునిగి పోయినట్లు ఇటలీ నావికాదళం వెల్లడించింది. ఇందులో దాదాపు 117 మంది ఉన్నట్లు తెలిపారు. వీరిలో పది మంది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W4lj5H
లిబియాలో ఘోర ప్రమాదం: రెండు పడవలు బోల్తా, 170 మంది గల్లంతు
Related Posts:
కూతురు ర్యాంప్ వాక్ , తండ్రి ఈలలుఓ మంచి పని కోసం కూతురు ర్యాంప్ వాక్ చేస్తుంటే తండ్రి సంతోషంతో ఈలలు వేశారు.ఇది ముంబయి ప్యాషన్ లో జరిగింది. కాగా ఈలలు వేసిందది ఎవరో కాదు , బాలివుడ్ స్టా… Read More
జనార్ధన్ థాట్రాజ్ నామినేషన్ తిరస్కరణ : కారణమిదే ?విజయనగరం : విజయనగర్ జిల్లా కురుపాం టీడీపీ అభ్యర్థి జనార్ధన్ థాట్రాజ్ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఆయన ఎస్టీ కాదని ప్రత్యర్థులు, గతంలో… Read More
కనీస ఆదాయం పథకం అమలు చేయొచ్చు ..కండీషన్స్ అప్లై: రఘురాంరాజన్కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ పథకం అమలు చేయడం సాధ్యమేనా..? బీజేపీ మాత్రం కాంగ్రెస్ ఇచ్చిన హామీ వర్కౌట్ కాదని చెబుతోంది. కానీ … Read More
ఎన్నికల సంఘం సంచలనం : నిఘా బాస్ పై వేటు : ఇద్దరు ఎస్పీల పైనా చర్యలు..!ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేయాలని ఆదేశించింది. వైసీపీ ఫిర్యాదుపై… Read More
ఫ్యాన్ స్వీచ్ మోదీ, రెగ్యులేటర్ కేసీఆర్ : లోకేశ్ విసుర్లువిజయనగరం : వైసీపీ అధినేత జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు లోకేశ్. జగన్ చేతిలో ఉట్టి ఫ్యాన్ ఉందని .. మోదీ చేతిలో స్వీచ్ ఉందన్నారు. పవర్ మోదీ అయితే… Read More
0 comments:
Post a Comment