హైదరాబాద్ : మనిషికి కండబలం ఉంటే చాలదు బుద్ధిబలం కూడా ఉండాలంటారు పెద్దలు. మనస్సుతో సుఖఃదుఖాలు అనుభవిస్తాము. అదే మనస్సుతో స్థిత ప్రజ్ఞను సాధిస్తాము. బుద్ధితో నిర్ణయాలు తీసుకుంటాము. అది మంచో చెడో బుద్ధి ప్రకారమే జరుగుతుంటాయి. బుద్దితోనే జ్ఞాన మార్గంలో సాధన చేస్తుంటాము. అయితే బుద్ధి ఎక్కువైతే కష్టమంటున్నారు చిన్నజీయర్ స్వామి. శంషాబాద్లోని ఆశ్రమంలో జరిగిన గురుపౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈవిధంగా మాట్లాడటం చర్చానీయాంశమైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lv4CT7
బుద్ది ఎక్కువైతే కష్టమే.. గురుపౌర్ణమి నాడు చిన్నజీయర్ ఇలా చెప్పారేంటబ్బా..!
Related Posts:
50 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థల్లో డిజిటల్ చెల్లింపులు చేస్తే ఇకపై అదనపు ఛార్జీలు ఉండవు: కేంద్రంన్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు నడుం బిగించింది కేంద్ర ప్రభుత్వం. రూ. 50 కోట్లు టర్నోవర్ ఉన్న సంస్థల్లో డిజిటల్ పద్ధతిలో చెల్లింపు… Read More
ఎలక్ట్రిక్ వెహికిల్ కొంటే బంపర్ ఆఫర్.. పన్ను రాయితీ ఎంతో తెలుసా..!!న్యూఢిల్లీ : నవ భారతం కాలుష్య కాసారంగా మారుతుండటంతో కేంద్రం ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. కర్భన ఉద్గారాలను నియంత్రించేందుకు చర్యలు చేపడుతుంది. ఇప్పటికే… Read More
10, 20కి చీరలు.. అవన్నీ ట్రిక్కులు.. మీ ప్రాణాలకు ప్రమాదం అక్కలు (స్పెషల్ స్టోరీ)పెద్దపల్లి : ఆఫర్లంటే ఎవరికైనా ఆశ పుడుతుంది. ధర తక్కువ అంటే అవసరమున్నా, లేకున్నా కొనేస్తారు. అది మానవ నైజం. అలా కేవలం 10, 20 రూపాయలకే చీరలు ఇస్తామంటే … Read More
ప్రత్యేక న్యాయ స్థానం సంచలన తీర్పు..! రాజద్రోహం కేసులో వైకోకు ఏడాది జైలుశిక్ష..!!చెన్నై/హైదరాబాద్ : తమిళ నాడు రాజకీయాల్లో మరో కుదపు చోటుచేసుకుంది. రాజద్రోహం కేసులో ఎండీఎంకే అధినేత వైకోకు ప్రత్యేక కోర్టు యేడాది జైలు శిక్ష విధించింది… Read More
నిర్మలా బడ్జెట్తో లబ్ధి పొందేది ఎవరు ? నష్టం కలిగేది ఏ రంగాలకు..!!న్యూఢిల్లీ : నిర్మలా పద్దు ప్రకటించేశారు. ఇక కేటాయింపులే ఆసక్తికరంగా మారింది. అన్నిరంగాలను దృష్టిలో ఉంచుకొని కేటాయించారు. ముఖ్యంగా గ్రామీణ భారతానికి ప… Read More
0 comments:
Post a Comment