సీఎం చంద్రబాబు అనుభవంతో రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకున్నాను. రాజకీయాల్లో నాకు శత్రులెవరూ లేరు. వైసీపీ అధినేత జగన్ విధానాలను ప్రశ్నిస్తే... నాపై వ్యక్తిగత దాడి చేస్తున్నారు..అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాన్ విరుచుకుపడ్డారు. పార్టీ ఆవిర్భావ సభలో పవన్ పలు అంశాల పై ప్రసంగించారు. పార్టీ మేనిఫెస్టో ప్రకటించారు. తాను కులాలను కలిపే రాజకీయం చేస్తానని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u6feZM
ఎవడబ్బ సొమ్ము..దోచుకోవటానికి: పులివెందుల సీటు బీసిలకు ఇస్తావా: కాపు నేతగా చూస్తున్నారు : పవన్
Related Posts:
ఇంట్లో ఉంది 9 మంది, పడింది 5 ఓట్లు : బోరునవిలపిస్తోన్న అభ్యర్థిచండీగఢ్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే .. కాంగ్రెస్ పార్టీ అంతర్మథన పడుతోంది. కానీ పంజాబ్ కు చె… Read More
16 రాష్ట్ర్రాల్లో ఖాతా తెరవని కాంగ్రెస్ .... !సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోగ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలాపడింది. దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోటీ చేసింది.కొన్ని… Read More
తీర్పును గౌరవిస్తున్నా .. జనంలోనే ఉంటానన్న నారా లోకేష్ .. ఓటమిపై స్పందనఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులు ఓటమి పాలయ్యారు. సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సైతం ఓటమి పాలయ్యారు. మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసిన… Read More
భగవంతుడి ప్రార్థనల కన్నా పరోపకారమే మిన్న ?పరోపకారం మిధం శరీరం అన్నారు పెద్దలు వాస్తవానికి మనం భగవంతున్ని ప్రార్ధించేప్పుడు ఏదైనా కోరిక కోరితే పరిపూర్ణంగా మనకే కావాలని కోరుకుంటాము. అందరి కంటే ప… Read More
బాలయ్య గెలిచారు..ఇద్దరు అల్లుళ్లూ పరాజయం పాలయ్యారు!అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంది. ఇప్పట్లో కోలుకోలేనంతగా దారుణ పరాజయాన్ని చవి… Read More
0 comments:
Post a Comment