తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలన్నీ భక్త జనసందోహంతో పోటెత్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శనం కోసం వైకుంఠ ద్వారాలు తెరిచారు ఆలయ అర్చకులు. ఈరోజు ఉదయం నాలుగు గంటల నుండి స్వామివారి వైకుంఠద్వార దర్శనం ప్రారంభం కాగా వీఐపీలు దర్శనాల కోసం పోటెత్తారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3htRcQx
తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకల్లో ప్రముఖులు .. స్వర్గంలో నడిచిన అనుభూతి ఉందన్న రోజా
Related Posts:
పల్నాడు హత్యలపై ఏడీజీ వివరణ... రౌడీల మధ్య జరిగిన ఘర్షణలే కారణంఏపీలో జరుగుతున్న హత్యలు రాజకీయాపరమైనవి కాదని అడిషనల్ డైరక్టర్ జనరల్ రవిశంకర్ అయ్యన్నార్ స్పష్టం చేశారు. పల్నాడు ప్రాంతంలో పరిస్థితి అందోళనకరంగా ఉందంటూ… Read More
చిరంజీవితో సత్సంబంధాలు..వాటితో నాకు సంబంధం లేదు: వారి కుట్రే: చెవిరెడ్డి..!ముఖ్యమంత్రి జగన్ మెగాస్టార్ చిరంజీవి భేటీ ఖరారైన సమయంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి అభిమాన సంఘం పేరుతో పోస్టింగ్ లు సర్క్యులేట్ అవుతున్నాయి. వీటి మీద పెద్… Read More
రాజకీయాలు ఎలా ఉన్నా.. నేతలు ఎంతమంది ఉన్నా.. ఎవరూ ధ్వంసం చేయలేరు: పవన్ కళ్యాణ్డెహ్రాడూన్: హరిద్వార్ పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం జరిగిన పవిత్ర గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గత రెండ్రోజుల ను… Read More
సైరా రేవంత్ రెడ్డి.. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి సై సై.. వేడెక్కనున్న రాజకీయం..హైదరాబాద్ : హుజూర్ నగర్ ఉప ఎన్నిక వేడెక్కబోతోంది. ఎన్నికల ప్రచారానికి గడువు సమిపిస్తండడంతో వివిధ పార్టీల ముఖ్యనేతలు రంగంలోకి దిగబోతున్నారు. టీఆర్ఎస్, … Read More
గుడ్బై ఇండియా: భారత్లో ముగిసిన చైనా అధ్యక్షుడి పర్యటన.. నేపాల్ వెళ్లిన జిన్పింగ్చెన్నై: చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్లో రెండు రోజుల పర్యటన ముగించుకుని నేపాల్ బయలుదేరి వెళ్లారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీతో అనధికారిక సమావే… Read More
0 comments:
Post a Comment