అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కరోనావైరస్(కొవిడ్-19) అనుమానిత కేసు నమోదైంది. ఇప్పటికే నెల్లూరులో ఓ కరోనా పాజిటివ్ కేసు నమోదవగా.. తాజాగా కర్నూలు జిల్లాలో మరో కొత్త కరోనా అనుమానిత కేసు వెలుగుచూసింది. జలుబు, గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతున్న 65ఏళ్ల వృద్ధురాలిని కర్నూలు సర్వజన వైద్యశాలలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రోగి రక్త నమూనాలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vjnnOQ
ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు: కర్నూలులో మరో కరోనా కేసు
Related Posts:
అంతరిక్ష ఆర్మీ తయారుచేస్తున్న చైనాఢిల్లీ : ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం అంతరిక్షంపై అజమాయిషీ కోసం పోటీ పడుతున్నాయి. ప్రపంచంలో నెంబర్ వన్గా నిలవాలని కాంక్షించే చైనా కూడా ఈ విషయంలో తానేమీ… Read More
మీ గుడిసెకు నిప్పు పెట్టాం ఏమి అనుకోకండి ,డబ్బులు తీసుకోండిఅధునిక కాలంలో కూడ ఇంకా మంత్రాల బెడదకు ఫుల్ స్టాప్ పడడం లేదు, మంత్రాలు వస్తాయంటే చాలు గ్రామస్తులు అగ్గిమీద గుగ్గిలం అవుతారు, మంత్రాలు వస్తాయని భావించిన… Read More
సప్నా చౌదరిని రాహుల్ పెళ్లి చేసుకోవాలన్న బీజెపి..! దుమారం రేపుతున్న హరియాణా గాయని..!!చండీగఢ్/హైదరాబాద్ : సప్నా చౌదరి. ఈమె పేరు మోసిన హరియాణా గాయని, మంచి డాన్సర్ కూడా.! 2018లో నెట్లో అత్యధికులు సెర్చ్ చేసిన సెలబ్రిటీల్లో ఆమెకూడా ఒకరన… Read More
జనసేన తుది జాబితా విడుదల .. 3 ఎంపీ , 19 మంది ఎమ్మెల్యే అభ్యర్థులునామినేషన్లకు కొన్ని గంటల సమయం ఉన్న నేపధ్యంలో జనసేన తుది జాబితా వెల్లడించింది. అభ్యర్ధుల లిస్ట్ను విడుదల చేసిన జనసేన పార్టీ శాసనసభ, లోక్ సభ స్థానాలకు … Read More
రైల్ ప్రయాణికులకు మసాజ్ చైర్స్రైలు ప్రయాణికులకు మరిన్ని అధునిక సౌకర్యాలు కల్పించడంతోపాటు ,రైల్వే స్టేషన్ల ఆధునికరణకు నడుంబింగించింది రైల్వే శాఖ ,ఇప్పటికే స్టేషన్ల ఆధునికరణ తోపాటు ,… Read More
0 comments:
Post a Comment