మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇక విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని... ఇంటి వద్దే ఉండాలనుకుంటున్నానని తన మనసులో మాట బయటపెట్టారు. ఇప్పటికే తాను చాలా సాధించానని... కొత్తగా ఇంకేవో పదవులు పొందాలన్న కోరికలేమీ లేవన్నారు. ఆదివారం(డిసెంబర్ 13) మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో జరిగిన ఓ సమావేశంలో కమల్నాథ్ ఈ వ్యాఖ్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qThBva
కాంగ్రెస్కు మరో షాక్ తప్పదా... రాజీనామా యోచనలో పార్టీ అగ్ర నేత...?
Related Posts:
ఆ ఎన్నికల్లో రేణుకా చౌదరి విజయం .. విజయోత్సాహంలో కాంగ్రెస్లోక్ సభ ఎన్నికలలో హోరా హోరీగా టీఆర్ఎస్ తో తలపడిన కాంగ్రెస్ నుండి ఖమ్మం లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగిన రేణుకా చౌదరి మరో ఎన్నికల్లో విజయం సాధించింది. మాజ… Read More
పంచాయతీ ఖర్చులకు డబ్బుల్లేవు.. చెక్ పవర్ కూడా లేకపాయే..! సర్పంచ్ భిక్షాటనసిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచ్ భిక్షాటన చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడానికి డబ్బుల్లేవం… Read More
పంజాబ్లో ర్యాగింగ్ భూతం..! తెలుగు విద్యార్థి బలిశ్రీకాకుళం : పంజాబ్లో పడగవిప్పిన ర్యాగింగ్ భూతానికి తెలుగు విద్యార్థి బలయ్యాడు. ప్రైవేట్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ అభ్యసిస్తున్న సిక్కోలు బిడ్డ అర్ధా… Read More
శనిగ్రహ దోషాలను దూరం చేసుకోవడం ఎలా..? ఏ నియమాలు పాటించాలిప్రతి రోజు దైవ దర్శనం చేసుకోవాలి. ముఖ్యంగా ఎక్కువ సేవా దృక్పథంతో ఉండాలి.నల్ల చీమలకు చక్కర వేయాలి.శని త్రయోదశి రోజుల్లో శనికి అభిషేకం చేయించాలి.అలాగే ప… Read More
శ్రీలంక పేలుళ్లలో భారతీయ మహిళ దుర్మరణం! బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి..!మంగళూరు: శ్రీలంకలో వరుసగా చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల ఘటనల్లో ఓ భారతీయురాలు దుర్మరణం పాలయ్యారు. ఆమెను కర్ణాటకలోని మంగళూరుకు చెందిన రెజీనా ఖాదర్ కుక్క… Read More
0 comments:
Post a Comment