Monday, December 14, 2020

చైనా లేదా పాకిస్తాన్‌పై మెరుపు దాడి ప్లాన్‌ ? 15రోజులకు ఆయుధాలు, మందుగుండు సిద్దం

చైనాతో ఎనిమిది నెలలుగా సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు మెరుపుదాడే సరైన అస్త్రంగా భారత్‌ భావిస్తుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా అందిన ఓ నివేదిక ప్రకారం పాకిస్తాన్‌, చైనా సరిహద్దుల్లోని సైనికులకు 15 రోజుల తీవ్రమైన యుద్ధానికి అవసరమైన మందుగుండు, ఆయుధాలు సిద్ధం చేసుకోవాలని వెళ్లిన ఆదేశాలే ఇందుకు కారణం. తూర్పు లడఖ్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mhr1x4

Related Posts:

0 comments:

Post a Comment