చైనాతో ఎనిమిది నెలలుగా సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు మెరుపుదాడే సరైన అస్త్రంగా భారత్ భావిస్తుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా అందిన ఓ నివేదిక ప్రకారం పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లోని సైనికులకు 15 రోజుల తీవ్రమైన యుద్ధానికి అవసరమైన మందుగుండు, ఆయుధాలు సిద్ధం చేసుకోవాలని వెళ్లిన ఆదేశాలే ఇందుకు కారణం. తూర్పు లడఖ్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mhr1x4
Monday, December 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment