హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మేయర్ పీఠం దక్కించుకోకపోయినప్పటికీ.. అధికార టీఆర్ఎస్ పార్టీకి మాత్రం గట్టి పోటీనిచ్చింది. ఇక ఎంఐఎం పార్టీ పాతబస్తీలో మరోసారి తన పట్టును నిలుపుకుంది. అయితే, బీజేపీ మాత్రం గత జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటే ఊహించని విధంగా పుంజుకోవడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lDrN7n
టీఆర్ఎస్ బలాన్ని సగానికి కోసేసిన బీజేపీ: 4-50, ఎంఐఎంకూ షాకిచ్చిన కాషాయ పార్టీ
Related Posts:
కరోనా పడగ నీడలో ఏపీ: ఆ ఆరు జిల్లాల్లో పరిస్థితులు ఘోరం: దిమ్మతిరిగేలా: పలు చోట్ల లాక్డౌన్అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ పడగనీడలో కొనసాగుతోంది రాష్ట్రం. లాక్డౌన్ సడలింపులను అమల్లోకి తీసుకొచ్చిన తరువాత రోజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోద… Read More
గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థకు సరికొత్త హంగులు: ఐఐటీ, బీ-స్కూల్ స్టూడెంట్స్..ఇంటర్న్షిప్అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికలుగా గుర్తింపు పొందిన గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ఇక సరికొత్త హంగులను అద్దుకోనుంది. ఈ ర… Read More
Coronavirus: హలో సార్, నేను సీనియర్ రిపోర్టర్, మాస్క్ ల పేరుతో రూ. కోటి గోవిందా... గోవింద!బెంగళూరు: హలో.. సార్, నేను ఫేమస్ రిపోర్టర్, నేను చెబితే ప్రభుత్వ పెద్దలతో పాటు ఎవరైనా సరే మీకు సహాయం చేస్తారని ఓ సీనియర్ రిపోర్టర్ ప్రముఖ వ్యాపారిని ప… Read More
కరోనా విలయం: భారత్ మరో రికార్డు.. ఒక్కరోజులో 15,412 కొత్త కేసులు.. ఆ ట్యాబ్లెట్తో ఊరట లభించేనా?ఇంకో పది రోజుల్లో అన్ లాక్ 2.0 అమలులోకి రానున్నప్పటికీ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కంట్రోల్ లోకి రాలేదు. కొవిడ్-19 కొత్త కేసులకు సంబందించి భారత… Read More
కల్నల్ సంతోష్ భార్యకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం.. విచక్షణాధికారాలు ఉపయోగించిన సీఎం కేసీఆర్..భారత్, చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్న తెలంగాణ ప్రభుత్వం తన వాగ్ధానాన్ని … Read More
0 comments:
Post a Comment