Tuesday, January 29, 2019

అయోధ్య కేసులో సరికొత్త ట్విస్ట్: ఆ భూమిని యజమానులకు ఇస్తామని సుప్రీం కోర్టుకు కేంద్రం

న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదంలో మరో కొత్త ట్విస్ట్. అయోధ్యలోని రామ జన్మభూమి చుట్టూ సేకరించిన 67 ఎకరాల భూమిని తిరిగి ఆయా యజమానులకు ఇచ్చేందుకు అనుమతి కోరుతూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయోధ్యలో మొత్తం 2.77 ఎకరాల భూమిపై వివాదం కోర్టులో నడుస్తోంది. ప్రభుత్వం దాని చుట్టూ ఉన్న 67 ఎకరాల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2B4DEGP

Related Posts:

0 comments:

Post a Comment