2019లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలకు కనీస వేతనం అందిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. పేదవారికి నేరుగా తమ బ్యాంకు ఖాతాలోకి ఈ కనీస వేతనం జమ అవుతుందని దీనిపై ఇప్పటికే చర్చించామని రాహుల్ గాంధీ తెలిపారు. ప్రపంచంలో ఏదేశం అమలు చేయని పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా అమలు చేస్తుందని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FULw1I
కనీస వేతనం నేరుగా పేదల అకౌంట్లోకే: ఎన్నికల వేళ రాహుల్ సరికొత్త వ్యూహం
Related Posts:
షాకింగ్ : ఆ అంత్యక్రియలకు హాజరైన 20 మందికి కరోనా పాజిటివ్...దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అయినప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల బ… Read More
ఎంపీ రఘురామ బాటలో ఎమ్మెల్యే ఆనం?.. వైసీపీలో సెల్ఫీ కలకలం.. సింహపురి ఎక్స్ప్రెస్ కొత్త ఎత్తులు..ఒక సెల్ఫీ.. వంద ప్రశ్నలు.. ఎందుకు కలిశారు? ఏం మాట్లాడుకున్నారు? ఏం జరగబోతోంది? అంటూ ఎడతెరిపిలేని విశ్లేషణలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా క… Read More
టీడీపీ మాజీమంత్రి కుమారుడికి ఏపీ హైకోర్టు షాక్: ఇక అరెస్టు తప్పనట్టే: గాలిస్తోన్న ఏసీబీఅమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని సురేష్కు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ముందస్తు బెయిల్ను మంజూ… Read More
ఆన్లైన్ క్లాసులపై హైకోర్టులో విచారణ...ధర్మాసనం ఏం చెప్పిందంటే..?హైదరాబాదు: ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై తెలంగాణ హైకోర్టులో ఈ రోజు వాదనలు జరిగాయి. ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై ధర్మాసనం సీరియస్ అయ్యింది. అసలు ఆన్లైన్ క్… Read More
మరో గంటలో ఇల్లు చేరుతామనగా.. ఘోర ప్రమాదం... రోడ్డుపై బోరున విలపించిన టెక్కీ...కర్నూలు జిల్లా అంకిరెడ్డిపల్లె సమీపంలోని ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు,లారీ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒక గర్భిణీ స్త్రీ మృతి చెం… Read More
0 comments:
Post a Comment